Air show | హైదరాబాద్ (Hyderabad) లో నిర్వహించిన ఎయిర్ షో (Air Show) అలరించింది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) పై భారత వాయుసేన (Indian Air Force) కు చెందిన సుశిక్షిత పైలట్లు విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి.
బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం.. హుస్సేన్సాగర్ తీరాన ఠీవిగా నిలబడిన పాలనాసౌధం. దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పా�
Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహా గణపతి సంపూర్ణ నిమజ్జన కార్యక్రమం ఈ నెల 17న హుస్సేన్ సాగర్లో జరిగిన విషయం తెలిసిందే. లక్షలాది మందికి 11 రోజుల పాటు దీవెనలు అందించిన 70 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడు.. మంగ
గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఉదయం 10.30 గంటల వరకు ట్రాఫిక్ జంక్షన్లు అన్ని క్లియర్ చేసినట్లు చెప్పారు.
CV Anand | హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొ�
Traffic Restrictions | హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే సమయంలో తిరిగే సిటీ ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధించినట్లు త
గణేష్ నవరాత్రులు ముగిశాయి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తలరివస్తున్నారు. దీంతో హుస్సేన్సాగర్ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. నిమజ్జనానికి వచ్చే వినాయకులతో ఎక
వినాయక నిమజ్జన (Ganesh Immersion) వేల ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించా
CV Anand | వినాయక చవితి నవరాత్రులు మరో మూడు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నెల 17వ తేదీన గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన�
TG High Court | హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనం హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని స్పష్టం చేసింది. మట్టి, ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జ�
గణేష్ నిజమజ్జనం (Ganesha Immersion) అంటేనే గుర్తుకువచ్చేది హుస్సేన్సాగర్. ఏటా నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వినాయకులు హుస్సేన్సాగర్లో గంగమ్మ ఒడికి చేరుతుంటారు. ఖైరతాబాద్ గణేషుడి నుంచి గల్లీల్ల�
గణేశ్ నిమజ్జనం ప్రారంభం కావడంతో నేటి నుంచి ఈ నెల 16వ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.