CV Anand | వినాయక చవితి నవరాత్రులు మరో మూడు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నెల 17వ తేదీన గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన�
TG High Court | హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనం హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని స్పష్టం చేసింది. మట్టి, ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే నిమజ్జ�
గణేష్ నిజమజ్జనం (Ganesha Immersion) అంటేనే గుర్తుకువచ్చేది హుస్సేన్సాగర్. ఏటా నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వినాయకులు హుస్సేన్సాగర్లో గంగమ్మ ఒడికి చేరుతుంటారు. ఖైరతాబాద్ గణేషుడి నుంచి గల్లీల్ల�
గణేశ్ నిమజ్జనం ప్రారంభం కావడంతో నేటి నుంచి ఈ నెల 16వ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
చరిత్రలో మన ప్రాంతాన్ని చూసినప్పుడు కలిగే సంబురం మామూలుగా ఉండదు. అప్పట్లోనే ఇంత ఘనమైన చరిత్ర మనదని తెలిసినప్పుడు, మన సంస్కృతి మహోన్నతమైనదన్నప్పుడు కలిగే ఆత్మగౌరవ భావన అనిర్వచనీయం. చరిత్ర అధ్యయనం బలమైన �
హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నగరంలోని అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆగకుండా వవాన పడుతున్నది.
Asaduddin Owaisi | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తున్నది. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్తో పాటు ప్రొ కబడ్డీ లీగ్ ఓనర్ అనుపమ, కావేరి �
రాజధానిలో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్సాగర్ (Hussain Sagar) పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరుతుండటంతో నీటిమట్టం పెరిగింది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చ
తెలంగాణ కోసం జరిగిన పోరాటం లో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్మారక కేం ద్రాన్ని ప్రభుత్వం హెచ్ఎండీఏ అప్పగించాలని నిర్ణయించింది.
హైదరాబాద్ నగర పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్లో రోజు రోజుకూ నీటి నాణ్యత పడిపోతుంది. యథేచ్ఛగా కలుస్తున్న మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నీటిలో మార్పులొస్తున్నాయి.
Hyderabad | చారిత్రక నగరానికి తిలకం పెట్టినట్లుగా ఉండే హుస్సేన్సాగర్ ఇప్పుడొక పర్యాటక కేంద్రంగా మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అడ్డగోలు కబ్జాలు, కంపు కొట్టే దుర్గంధం ఖైరతాబాద్ సిగ్నల్ వరకు వ్యాపించేది. క�