రిత్ర ప్రతీకారం తీర్చుకున్నది. అవమానించి, వెళ్లగొట్టిన చోటే వెలుగు దివ్వె ప్రకాశించింది. తెలంగాణ అమరవీరులను నిత్యం స్మరించుకొనేలా అమరుల స్మారక కేంద్రం నిత్యకాంతిపుంజమై వెలిసింది. అవును! ఉద్యమ ప్రారంభం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 తొలి ఉద్యమంతోపాటు మ లిదశ ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిల�
Neera Cafe | మొన్నటి వరకు నీరా తాగాలని ఉన్నా దొరికేది కాదు. దాని కోసం ఊళ్లో.. ఒక రోజు సెలవు పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏడాది కెప్పుడో ఓసారి ఊరెళ్లి నీరా తాగేవాళ్లం. కానీ ఇప్పుడు నీరా తాగాలనుకుంటే నిమిషాల్లో ప
కాలుష్య కాసారంగా మారి కంపుకొడుతున్న చారిత్రక హుస్సేన్ సాగర్కు పూర్వ వైభవం రానున్నది. నెర్రలు బారిన తెలంగాణ భూములను తడుపుకుంటూ.. బిక్కముఖం వేసుకొని ఆకాశం వైపు చూస్తున్న రైతుల మోములో పచ్చని పంటలతో చిరు�
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ (Secretariat) భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
హైదరాబాద్లోని (Hyderabad) ట్యాంక్బండ్లో (Tankbund) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరి�
హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్బండ్ చెంతనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభానికి ముస్తాబైంది. దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల విగ్రహ ఏర్పాటు తుది అంకానికి చేరుకున్నద
అంబేద్కర్ ఒక ఆలోచన-ఆచరణ-ఒక ఆత్మగౌరవ నినాదం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యల పరిష్కారంలో అంబేద్కర్ ఆలోచనల ప్రభావం కనబడుతూనే ఉంటుంది. అంబేద్కర్ ఆలోచన విధానం, దృక్పథం మీద నేటికీ అనేక దేశాల్లో చర్చలు, ప�
రుణ వర్ణ కాంతులు ఓ వైపు.. అస్తమిస్తున్న భానుడు మరో వైపు.. అత్యద్భుతమైన ఈ దృశ్యాలను తిలకిస్తూ ట్యాంక్బండ్పై సందడి చేస్తున్న సందర్శకులు.. వారి చేతిలోని బెలూన్ల పక్కనే దేశానికి దారి చూపిన రాజ్యాంగ నిర్మాత 12
Hyderabad | హుస్సే న్సాగర్ చుట్టూ ఉన్న తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నెక్లెస్ రోడ్డులోనూ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ర
హుస్సేన్సాగర్ జలాల శుద్ధి కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ టెండర్లను పిలిచింది. శుద్ధి చేసే ప్రక్రియకు అవసరమైన డిజైన్ రూపొందించడం, ఆధునిక విధానాల్లో బయో రెమిడియేషన్ ప్రక్రియను ని�
Hyderabad | హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తీరాన ప్రారంభోత్సవానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్న రాష్ట్ర పరిపాలనా సౌధం నూతన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం.
ట్యాంక్బండ్పై ఆదివారం సన్డే ఫన్డేను సరికొత్తగా నిర్వహించనున్నారు. చాలా రోజుల తర్వాత నగర వాసులు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్లోని సబర్మతినగర్ బస్తీలో సోమవారం హుస్సేన్ సాగర్ నాలా రిటర్నింగ్ వాల్ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల�