నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం సెక్రటేరియట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది.
ఫార్ములా వన్ తర్వాత అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. దీంతో హుస్సేన్సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది.
ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్కు హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11న చరిత్ర సృష్టిద్దాం అని నాగ్ తన ట్వీ�
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగరతీరాన నూతన సచివాలయం సమీపంలో నిర్మితమవుతున్న అమరుల స్మృతి చిహ్నం ప్రారంభానికి సిద్ధమవుతున్నది. బావి తరాలకు స్ఫూర్తి నిచ్చేలా సాగుతున్న ఈ నిర్మాణం తుది మెరుగులు దిద్
ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ రేసింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. హుసేన్సాగర్ వేదికగా ఫిబ్రవరి 11న జరుగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.
హుస్సేన్ సాగర్ తీరం సరికొత్తగా ముస్తాబవుతున్నది. కుటుంబ సమేతంగా తరలివచ్చి చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేసేలా సరికొత్త అందాలను పరిచయం చేయనున్నారు. పచ్చని మైదానాల నుంచి వీచే పైరగాలులు, నీటి అలలపైకి పరుచ�
Formula E Race | ఫార్ములా ఈ రేస్ పోటీలకు హైదరాబాద్ నగర్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 11న ప్రారంభం కాబోయే ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన టికెట్లను బుక్ మై షోలో విడుదల చేశారు. ఈ టికెట్ల విడుదల
Hyderabad | హుస్సేన్సాగర్ తీరంలో మరోసారి కార్ రేసింగ్ జరుగనుంది. శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్,
Hyderabad | ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మరికాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో
విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక పోటీలకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్కు వేదిక కానున్న నేపథ్యంలో ఇండియన్ రేస్ లీగ్ పోటీలకు ముస్తాబైంది. ట్రయల
Formula E Race | ఎన్టీఆర్ మార్గ్లో ఈ నెల 19, 20వ తేదీల్లో జరుగనున్న ఫార్ములా ఈ-రేస్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్సాగర్ పర�
Indian Racing League | ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లీగ్కు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ
ఉత్తర భారతీయులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే ఛఠ్ పూజ వేడుకలు గ్రేటర్లో మొదటి రోజు ఆదివారం కన్నుల పండువగా సాగింది. ప్రతి యేటా కార్తికమాసంలో ఈ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో బిహార్
హుస్సేన్సాగర్లోకి ఇప్పటికీ ఇంకా వచ్చి చేరుతున్న మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం మూడు చోట్ల 5 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ, 30 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉన్న మ