గత ఐదారు రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్కు పూర్తిస్థాయి నీటిమట్టం కంటే అధికంగా వరద నీరు వచ్చి చేరుత�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తొణికిసలాడుతోంది. ఎగువ నుంచి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. సాగర్ ప్రస్
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షా
ఓవైపు గుట్టమీద ఆధ్యాత్మిక మందిరం.. మరోవైపు సాగరం మధ్య జీవన తత్వం.. వీటికి జతగా గట్టున పరిపాలనా భవన రాజసం. ఆధునిక హైదరాబాద్కు ప్రతీకలుగా నిలుస్తున్న బిర్లా మందిర్, గౌతమ బుద్ధుని విగ్రహం, నిర్మాణంలో ఉన్న స�
మబ్బులు కమ్ముకున్న వేళ.. సాయంకాలం విద్యుత్ కాంతుల్లో హుస్సేన్ సాగర్ వెలిగిపోయింది. జాతీయ జెండాతో పాటు సాగర్ చుట్టూ పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వారాంతం కావడంతో పర్యాటక ప్రాంతాలు �
బేగంపేట్ : హుస్సేన్ సాగర్ నీటిలో ఓ గుర్తు తెలియని పసికందు మృతదేహాన్ని రాంగోపాల్పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు రోటరీ వద్�
Minister Koppula Eshwar | ప్రపంచ మానవాళికి గౌతమ బుద్ధుడి బోధనలు అనుసరణీయమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహం వద్ద కాకినాడకు చెందిన ప్రము�
Hyderabad | హుస్సేన్ సాగర్ వరద నీటి నాలాకు సంబంధించిన రక్షణ గోడ నిర్మాణ పనులకు ఫీవర్ ఆస్పత్రి వద్ద రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్ర