సందర్శకుల విహారం నిమిత్తం.. ఆదివారం సాయంత్రం ఓ ఐదు గంటల పాటు ట్యాంక్బండ్ పరిసరాలను సందర్శించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. హుస్సేన్సాగర్ పరిధిలో ట్రాఫిక్ ఫ్రీగా కొనసాగేందుకు వ�
హైదరాబాద్ : భాగ్యనగరాన్ని తలచుకోగానే ముందుగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. హుస్సేన్ సాగర్ మధ్యలో ఉండే అతి పెద్ద బుద్ధ విగ్రహం సాయం సాయంత్రం �
సంధ్యవేళ అయింది ఇక వెళ్లొస్తా అంటూ భానుడు బై బై చెబుతుంటే.. అరుణవర్ణంలోకి మారిన ఆకాశాన్ని నీలిమబ్బులు కమ్మేస్తూ వెళ్లిరా నేస్తం అంటూ ఆదిత్యుడిని సాగనంపుతున్నట్లుగా.. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంద
ట్యాంక్బండ్ కొత్త సొబగులు అద్దుకుంటున్నది. హైదరాబాద్- సికింద్రాబాద్ల మధ్య వారధిగా ఉన్న ఈ బండ్ పరిసరాలను హెచ్ఎండీఏ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది.
బేగంపేట్ : ఆత్మహత్యయత్నం చేసిన ఎంతోమందిని తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించిన ఇద్దరు హోంగార్డులు కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ణ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. హుస్సేన్సాగర్ నెక్లెస్
రూ.15కోట్లతో సాగర్ లేక్ ఫ్రంట్ పార్కు నిర్మాణం జల విహార్ పక్కన 10 ఎకరాల్లో పనులు చెట్లను తొలగించకుండా నిర్మాణాలు ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): హుస్�
ఒకే రోజు 1.28 లక్షల మంది సందర్శకులు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత సాగర తీరంలో సందడి సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వచ్చిన వీకెండ్ను నగరవాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు.
హుస్సేన్సాగర్లో నాలుగుచోట్ల ట్రాష్ కలెక్షన్ కేంద్రాలు చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా చర్యలు ప్రైవేటు సంస్థలకు బాధ్యత అప్పగింత సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ జల�
తెలంగాణ సర్కార్ వచ్చాక భాగ్యనగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేస్తోంది. లక్షలాది మొక్కలను నాటడంతో పాటు.. భారీగా పార్కులను అందుబాటులోకి తెచ్చింది.