అష్టకష్టాలు అనుభవించిన చోటే ఆత్మగౌరవసౌధాలు.. అంబేద్కర్నగర్ కాలనీవాసులకు డబుల్ బెడ్రూం ఇండ్లు.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 330 కుటుంబాలకు గృహాలు.. రూ.28కోట్లతో నిర్మించి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం. ఈ సందర్బంగా కేటీఆర్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కింది వీడియోలో మీరూ చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.