గూడు లేని ప్రతి నీరు పేదలకు తమ ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూం ఇళ్ల ఎంపికలో అర్హులకే ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
హనుమకొండ అంబేద్కర్నగర్ వద్ద డబుల్ బెడ్ రూం బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూంలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం తాళాలు పగలగొట్టి ఇంటిలోపలికి వెళ్లారు. తమక�
అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల మధ్య గుడారాలు వేసుకున్న పలు కుటుంబాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంత�
ఇరుకిరుకు గదులు కాకుండా విశాలవంతమైన రెండు పడకల గదులతో ఇండ్లను నిర్మించి నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా డబుల్ బెడ్రూంలను అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కే దక్కిందని కుత్బుల్లాపూర
‘మా జాగాలో కట్టిన ఇండ్లను...మాకు ఇవ్వకుండా స్థానికేతరులకు ఎట్లిస్తరు? ఇండ్ల కోసం ఎన్నో రోజులుగా ఆశలు పెట్టుకొని బతుకుతున్నాం. మమ్మల్ని కాదనీ వేరే వారికి ఇక్కడ ఇండ్లు ఇస్తే మేము ఏం గావాలే... కిరాయి ఇండ్లలో ఉ
జగిత్యాల జిల్లా కేంద్రం శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు సమకూర్చు కునేందుకు టీయూఎఫ్ఐడీసీ నిధులు మంజూరు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ
Minister KTR | ఇండ్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాల�
అభివృద్ధికి ఐకాన్లా నిలిచింది ఖమ్మం నియోజకవర్గం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి అభివృద్ధిని చూసి స్వయంగా సీఎం కేసీఆరే అచ్చెరువొందారు.
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు.. వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే మా జీ ఎమ్మెల్యేకు కన్నుకుట్టి ఆటంకాలు సృష్టిస్తున్నా డు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ�
సమైక్య పాలనలో సింగరేణి క్వార్టర్లు పిట్టగూళ్లను తలపించేవి. బ్యారక్లు, సింగిల్ బెడ్రూం క్వార్టర్లు ఉండేవి. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండాలంటే చాలా ఇబ్బంది పడేవారు.
గూడులేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను కట్టిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్�
ఆరు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద�