సమైక్య పాలనలో సింగరేణి క్వార్టర్లు పిట్టగూళ్లను తలపించేవి. బ్యారక్లు, సింగిల్ బెడ్రూం క్వార్టర్లు ఉండేవి. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండాలంటే చాలా ఇబ్బంది పడేవారు.
గూడులేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను కట్టిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్�
ఆరు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు సూచించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద�
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రూ. 9.80 కోట్లతో 156 డబుల్ బెడ్ రూం ఇండ్లను న
ప్రారంభోత్సవానికి కొల్లూరులో అతిపెద్ద గృహ సముదాయం సిద్ధం వచ్చేనెల మొదటి వారంలో అందుబాటులోకి.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అప్పగింత చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న బల్దియా అధికారులు డబుల్ బె�
చాదర్ఘాట్:మలక్పేట నియోజకవర్గం లోని పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూంలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.2 బ్లాక్లలో నిర్మిస్�
ఇంటి ఓనర్లయిన పేదలు.. బతుకుల్లో ‘డబుల్’ వెలుగులు కాలనీలకు సామూహిక గృహప్రవేశాల శోభ ఒక్కఏడాదే 45,475 ఇండ్ల నిర్మాణం పూర్తి 10,348 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారం ‘పూరి