పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రూ. 9.80 కోట్లతో 156 డబుల్ బెడ్ రూం ఇండ్లను న
ప్రారంభోత్సవానికి కొల్లూరులో అతిపెద్ద గృహ సముదాయం సిద్ధం వచ్చేనెల మొదటి వారంలో అందుబాటులోకి.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అప్పగింత చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న బల్దియా అధికారులు డబుల్ బె�
చాదర్ఘాట్:మలక్పేట నియోజకవర్గం లోని పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూంలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.2 బ్లాక్లలో నిర్మిస్�
ఇంటి ఓనర్లయిన పేదలు.. బతుకుల్లో ‘డబుల్’ వెలుగులు కాలనీలకు సామూహిక గృహప్రవేశాల శోభ ఒక్కఏడాదే 45,475 ఇండ్ల నిర్మాణం పూర్తి 10,348 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారం ‘పూరి