హనుమకొండ అంబేద్కర్నగర్లోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన వాటిని తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం తాళాలు పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్లారు.
హనుమకొండ అంబేద్కర్నగర్ వద్ద డబుల్ బెడ్రూం బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం తాళాలు పగులగొట్టి ఇంటి లోపలికి వెళ్లార�
మిషన్ భగీరథ పథకం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. పైపులైన్ల లీకేజీలు, పగుళ్లు ఏర్పడినా పట్టించుకునే వారు లేకపోవడంత�
సికింద్రాబాద్లోని మారేడ్పల్లి ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ బస్తీలో గత నెల రోజులుగా మురుగు నీళ్లు. ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తున్నాయి. కనీసం అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మురుగు నీరు పెరిగిప�
ఉత్తర ప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో సామూహిక అత్యాచారం బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలిని ముగ్గురు వ్యక్తులు ఈ నెల 17న తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేసి, �
Man Modifies Car Into Chopper | ఒక వ్యక్తి పాత కారును హెలికాప్టర్ మాదిరిగా మార్చాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి జరిమానా విధించారు.
ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడిచేశారు.
లక్నో : ఓ ఇంట్లో ఒకట్రెండు నాగుపాములు కాదు.. ఏకంగా 90 నాగుపాములు బయటపడ్డాయి. ఇంట్లోని పాత మట్టికుండను తెరిచి చూడగా పాములు కనిపించడంతో ఆ ఇంటి యజమాని షాక్కు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ అంబేద్క
తల్లాడ :నిరుపేదలకు సైతం ఆర్థిక భరోసా కల్పించి అన్ని విధాలా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తున్నారని అంబేద్కర్ నగర్ సర్పంచ్ జె. కిరణ్ బాబు అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాసంక్షేమ ప