సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న యూత్ రెగెట్టా చాంపియన్షిప్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. పోటీల మూడో రోజు యువ సెయిలర్ మహమ్మద్ రిజ్వాన్ సత్తాచాటాడు.
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో సికింద్రాబాద్ క్లబ్ టిస్కాన్ యూత్ ఓపెన్ రెగెట్టా (Youth Open Regetta) పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రెండోరోజు పోటీల్లో ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ విభాగంలో ఎన్వైఎస్సీ టీమ్కు చెంద�
Hyderabad | వలసపాలకులు హైదరాబాద్ భూములపై చూపిన శ్రద్ధ.. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంపై ఏమాత్రం చూపలేదు. ఇందుకు నాటి హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థనే నిలువెత్తు నిదర్శనం! నిజాం రాజు నిర్మించిన హుస్సేన్సాగ�
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జాతీయ రెగెట్టా చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, యాచ్ క్లబ్ హైదరాబాద్ నిర
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా సోమవారం 16వ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ ఉత్సాహంగా మొదలైంది. మొత్తం ఏడు విభాగాల్లో 127 మంది సెయిలర్లు పోటీపడుతున్నారు. పోటీల తొలి రోజు తెలంగాణ సెయిలర్లు అద్భుత ప్రదర�
జాతీయస్థాయి 26వ సబ్ జూనియర్ రోయింగ్ పోటీల్లో హుస్నాబాద్కు చెందిన కాశబోయిన అభిజిత్యాదవ్ బృందం గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించింది. మే 27 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో రోయింగ్
హుస్సేన్సాగర్లో పటాకుల పేలుడు ఘటనలో మృతి చెందిన చిలువేరు అజయ్ కుటుంబసభ్యులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారి బంధువులు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ దవాఖానలో అజయ్ మృతదేహానికి పోస్ట్మార్టం �
హుస్సేన్సాగర్లో గల్లంతైన అజయ్ మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఈ నెల 26న భారతమాతకు మహాహారతిలో భాగంగా ట్యాంక్బండ్లో పటాకులతో ఉన్న పడవలో అగ్నిప్రమాదం జరిగింది.
హుస్సేన్ సాగర్లో పటాకుల పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఒకరు, అందులో గల్లంతైన మరొకరు అజయ్ మృతదేహం మంగళవారం బయటపడింది. ఈ ప్రమాదానికి కారణమైన బీజేపీ నాయకులు, కేంద్�
ఆదివారం రాత్రి హుసేన్సాగర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో గల్లంతైన తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని
Hyderabad | హైదరాబాద్ ట్యాంక్బండ్లో యువకుడు మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో రెండు బ�