Hyderabad | వలసపాలకులు హైదరాబాద్ భూములపై చూపిన శ్రద్ధ.. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంపై ఏమాత్రం చూపలేదు. ఇందుకు నాటి హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థనే నిలువెత్తు నిదర్శనం! నిజాం రాజు నిర్మించిన హుస్సేన్సాగ�
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జాతీయ రెగెట్టా చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, యాచ్ క్లబ్ హైదరాబాద్ నిర
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా సోమవారం 16వ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ ఉత్సాహంగా మొదలైంది. మొత్తం ఏడు విభాగాల్లో 127 మంది సెయిలర్లు పోటీపడుతున్నారు. పోటీల తొలి రోజు తెలంగాణ సెయిలర్లు అద్భుత ప్రదర�
జాతీయస్థాయి 26వ సబ్ జూనియర్ రోయింగ్ పోటీల్లో హుస్నాబాద్కు చెందిన కాశబోయిన అభిజిత్యాదవ్ బృందం గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించింది. మే 27 నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో రోయింగ్
హుస్సేన్సాగర్లో పటాకుల పేలుడు ఘటనలో మృతి చెందిన చిలువేరు అజయ్ కుటుంబసభ్యులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారి బంధువులు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ దవాఖానలో అజయ్ మృతదేహానికి పోస్ట్మార్టం �
హుస్సేన్సాగర్లో గల్లంతైన అజయ్ మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఈ నెల 26న భారతమాతకు మహాహారతిలో భాగంగా ట్యాంక్బండ్లో పటాకులతో ఉన్న పడవలో అగ్నిప్రమాదం జరిగింది.
హుస్సేన్ సాగర్లో పటాకుల పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఒకరు, అందులో గల్లంతైన మరొకరు అజయ్ మృతదేహం మంగళవారం బయటపడింది. ఈ ప్రమాదానికి కారణమైన బీజేపీ నాయకులు, కేంద్�
ఆదివారం రాత్రి హుసేన్సాగర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో గల్లంతైన తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని
Hyderabad | హైదరాబాద్ ట్యాంక్బండ్లో యువకుడు మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో రెండు బ�
Hyderabad | వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. సంక్రాంతి హాలీడేస్ తర్వాత రోడ్లు ప్రశాంతంగా ఉండటంతో సుందర ప్రదేశాలను చూసేందుకు నగరవాసులు తరలివచ్చార
నగరంలోని హుస్సేన్సాగర్లో నాలుగు రోజుల పాటు అలరించిన తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ చాంపియన్షిప్ ఘనంగా ముగిసింది. హైదరాబాద్లోని ఉద్భవ్ పాఠశాలలో చదువుతున్న తనూజ కామేశ్వర్, దీక్షిత కొమురవెళ్లి పతకాల
తెలంగాణ స్టేట్ సెయిలింగ్ చాంపియన్షిప్ ఎనిమిదో ఎడిషన్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలలో రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు ఆరు వి�
గగన తలంలో వైమానిక దళం చేసిన విన్యాసాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్ వైమానిక బృందం ఆధ్వర్యంలో ఫైటర్ జెట్లతో హుస్సేన్ సాగర్ ఉపరితలంలో చక్కర్లు కొట్టిన యుద్ధ విమానాలను చూసి సందర్శకు