ట్యాంక్బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలం, విగ్రహానికి కలిపి రూ.3 కోట్లు విడుదల చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తుచేశారు.
తెలంగాణ సా యుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ సెక్రటరియేట్ వద్ద నగరానికి చెందిన ఓ యువకుడు శనివారం హల్చల్ చేశాడు. 72వ మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో అక్కడ వివిధ దేశాల జెండాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
Hyderabad | హైదరాబాద్ ట్యాంక్బండ్లో యువకుడు మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపింది. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకల్లో రెండు బ�
Hyderabad | వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. సంక్రాంతి హాలీడేస్ తర్వాత రోడ్లు ప్రశాంతంగా ఉండటంతో సుందర ప్రదేశాలను చూసేందుకు నగరవాసులు తరలివచ్చార
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది రేవంత్ సర్కార్ తీరు. ఓవైపు నిరుపేదల గూడు కూలుస్తూ.. వారి బతుకులను రోడ్డుపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల మంది భారతీయుల ఆరాధ్యుడు, రాజ్యాం
పూల పండుగ బతుకమ్మ నేటితో ముగియనుంది. తొమ్మిది రోజులపాటు బతుకునిచ్చే బతుకమ్మ అంటూ ఆడిపాడిన ఆడపడుచులు.. పోయిరా బతుకమ్మ అంటూ ముగింపు పలుకనున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ�
CV Anand | హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొ�
బహుముఖ రూపాలతో గణనాథులు సందడి చేశారు. భక్తుల సృజనకు ప్రతీకగా విభిన్న రూపాలలో నగరంలో కొలువుదీరిన గణపయ్య నిమజ్జనం మంగళవారం కోలాహలంగా సాగింది. తమ ఇష్టదైవాన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు వివిధ ప్రాంతాల నుంచ�
ఖైరతాబాద్ గణేషుడు (Khairathabad Ganesh) గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ బాద్ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్
గణేష్ నవరాత్రులు ముగిశాయి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తలరివస్తున్నారు. దీంతో హుస్సేన్సాగర్ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. నిమజ్జనానికి వచ్చే వినాయకులతో ఎక
ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనం అనేక ఏండ్లుగా కొనసాగుతున్నదని, కొత్త రూల్స్ తీసుకొచ్చి.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు మండిపడ్డారు. ఆదివారం హుస్సేన్ సాగర్ వద్�
వినాయక నిమజ్జన (Ganesh Immersion) వేల ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించా