రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఒక్క రోజే ఉత్సవాలు జరుగనుండగా, బీఆర్ఎస్ �
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జూన్ 2న సాయం త్రం ట్యాంక్బండ్పై కార్నివాల్ ని ర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ సం దర్భంగా వివిధ సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు, బాణసంచా, లేజర
BRS Party | జూన్ 1వ తేదీన గన్ పార్కు అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్బండ్ వద్ద అమర జ్యోతి వరకు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీకి అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను బీఆర్ఎస్ నాయకులు కోరారు.
నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
Hyderabad | సద్దుల బతుకమ్మ సందర్భంగా లుంబిని పార్కు, అప్పర్ ట్యాంక్బండ్పై ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలుండడంతో, ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున�
నవరాత్రులు పూజలందుకున్న గణేశుడు గంగమ్మ వడికి తరలుతున్నాడు. హైదరాబాద్ నలుమూలల నుంచి ట్యాంక్బండ్ వైపు గణనాథులు (Ganesh Shobhayatra) కదులుతున్నారు. ఈ సారి తెల్లవారుజాము నుంచే నిమజ్జనానికి ట్యాంక్బండ్ (Tank bund), ఎన్టీ
రాజధాని హైదరాబాద్లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో నెంబర్వన్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నార�
హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై (Tank Bund) కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్యాంక్బండ్ ఎన్టీర్ మార్గ్లో (NTR Marg) అదుపుతప్పి రేలింగ్ను ఢీకొట్టి (Road accident) ఆగిపోయింది.
మూసీ (Musi) నదికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలతో జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్కు (Himayat Sagar) పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో జలమండలి అధికారులు 4 గ
హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించన