తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. దీంతో 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దశాబ్ది ఉత్సవాలు వైభవం�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు తనను కలిచివేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలకు వెల కట్టలేం అని కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నా మీద జరిగిన దాడి.. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అయినా ఏనాడూ బాధపడులేదు. మీ తిట్లే దీవెనలు అనుకన�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది.. ఈ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అమర జ్యోతి.. మన గుండెల్లో నిలిచే విధంగా నిర్మించుక
CM KCR | హైదరాబాద్ : తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్
జంట నగరాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ట్యాంక్ బండ్కు సరికొత్త అందాలు తోడవుతున్నాయి. ట్యాంక్బండ్తో పాటు హుస్సేన్సాగర్ తీర ప్రాంతమంతా విద్యుదీపాలంకరణతో కాంతులీననుంది.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేండ్ల ప్రగతిని దశ దిశలా విస్తరించేలా సంబురాలను నిర్వహిస్తోంది. జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉ�
సాగర తీరం మరిన్ని అందాలను పరిచయం చేసేందుకు ముస్తాబవుతున్నది. ఇప్పటికే కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి.. అబ్బురపడిపోతున్న సందర్శకులు.
హైదరాబాద్: మన్యం వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju) చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగ�
రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో రూ.245 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీని ఆగస్టులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధి
Hyderabad | హుస్సే న్సాగర్ చుట్టూ ఉన్న తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నెక్లెస్ రోడ్డులోనూ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ర
‘ఆమె’ రక్షణే తమ ధ్యేయమని, వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అన్నారు. తెలంగాణ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా రైజ్ అండ్ రన్