Hyderabad | వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. సంక్రాంతి హాలీడేస్ తర్వాత రోడ్లు ప్రశాంతంగా ఉండటంతో సుందర ప్రదేశాలను చూసేందుకు నగరవాసులు తరలివచ్చార
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది రేవంత్ సర్కార్ తీరు. ఓవైపు నిరుపేదల గూడు కూలుస్తూ.. వారి బతుకులను రోడ్డుపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల మంది భారతీయుల ఆరాధ్యుడు, రాజ్యాం
పూల పండుగ బతుకమ్మ నేటితో ముగియనుంది. తొమ్మిది రోజులపాటు బతుకునిచ్చే బతుకమ్మ అంటూ ఆడిపాడిన ఆడపడుచులు.. పోయిరా బతుకమ్మ అంటూ ముగింపు పలుకనున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ�
CV Anand | హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొ�
బహుముఖ రూపాలతో గణనాథులు సందడి చేశారు. భక్తుల సృజనకు ప్రతీకగా విభిన్న రూపాలలో నగరంలో కొలువుదీరిన గణపయ్య నిమజ్జనం మంగళవారం కోలాహలంగా సాగింది. తమ ఇష్టదైవాన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు వివిధ ప్రాంతాల నుంచ�
ఖైరతాబాద్ గణేషుడు (Khairathabad Ganesh) గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ బాద్ నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్
గణేష్ నవరాత్రులు ముగిశాయి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తలరివస్తున్నారు. దీంతో హుస్సేన్సాగర్ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. నిమజ్జనానికి వచ్చే వినాయకులతో ఎక
ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనం అనేక ఏండ్లుగా కొనసాగుతున్నదని, కొత్త రూల్స్ తీసుకొచ్చి.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు మండిపడ్డారు. ఆదివారం హుస్సేన్ సాగర్ వద్�
వినాయక నిమజ్జన (Ganesh Immersion) వేల ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్బండ్పై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించా
గణేష్ నిజమజ్జనం (Ganesha Immersion) అంటేనే గుర్తుకువచ్చేది హుస్సేన్సాగర్. ఏటా నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వినాయకులు హుస్సేన్సాగర్లో గంగమ్మ ఒడికి చేరుతుంటారు. ఖైరతాబాద్ గణేషుడి నుంచి గల్లీల్ల�
రాజధానిలో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్సాగర్ (Hussain Sagar) పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరుతుండటంతో నీటిమట్టం పెరిగింది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చ
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయించి, ఏప్రిల్ 3న అధికారికంగా ఆయన జయంతి నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపా�