మృగశిర కార్తె| నేడు మృగశిర కార్తె కావడంతో చేపల మార్కెట్లలో రద్దీ పెరిగింది. చేపల కోసం ప్రజలు పెద్దఎత్తున ఎగబడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని రామ్నగర్ చేపల మార్కెట్ కిటకిటలాడుతున్నది. అదేవిధంగా రోడ్�
గ్యాంగ్ వార్| నగరంలోని డబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. చంచల్గూడా జైలు సమీపంలోని రోడ్డుపై ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగ
హైదరాబాద్ : నగరంలోని కోఠి మెడికల్ కాలేజీ బస్స్టాప్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని బస్ స్టాప్ పక్కనే ఉన్న ఫూట్ వేర్ షాప్ , బట్టల దుకాణం దగ్దమయ్యాయి. బస్ స్టాప్కు ఆనుకోని ట్రాన్స్�
హైదరాబాద్: జంబో వ్యాక్సినేషన్ డ్రైవ్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయిదు నిమిషాల్లోనే అలా వెళ్లి ఇలా వ్యాక్సిన్ వేసుకుని వచ్చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న హైటెక్స్ ప్రాంగణంలో ఇవాళ అతిపెద్ద వ్యాక్సి�
హైదరాబాద్: భారతదేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. 12 కిలోల హెరాయిన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నా�
హైదరాబాద్ : నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న వాహనాల దొంగని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని ఫలక్నుమా పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నిందితుడి నుంచి పోలీసులు మూడు ఆటో రిక్షాలు, ఓ బైక్ స్�
వ్యక్తి దారుణ హత్య | నగరంలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఇంజిన్ బౌలి సమీపంలో దుండగులు అడ్డగించి గొంతుకోసి దారుణంగా హతమార్చ�
అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ | నగరంలో మరో అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మెగా కొవిడ్ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత | శంషాబాద్లోని విమానాశ్రయంలో ఆదివారం భారీగా మాదకద్రవ్యాలను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. పెద్ద ఎత్తున తరలిస్తున్న హెరాయిన్ను స్వాధీనం చేసుకోవ�
హైదరాబాద్ : నిషేధిత పొగాకు ఉత్పత్తులను రవాణా, విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని కవాడిపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. మొత్తం 80
ఇవాళ 5,528 మందిపై కేసులు | కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు.