హైదరాబాద్లో 179 షాపులకు 178 కేటాయింపు ప్రశాంతంగా ముగిసిన మద్యం షాపుల డ్రా దరఖాస్తులు తక్కువ వచ్చాయని చార్మినార్ ఏరియాలో ఓ షాపు డ్రా నిలిపిపేత ఈ సారి 10 శాతం దుకాణాలను దక్కించుకున్న మహిళలు అంబర్పేట, నవంబర్�
జాతీయస్థాయిలో మెరిసిన బోర్డు.. ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందుకున్న బోర్డు సీఈవో సికింద్రాబాద్/ఘట్కేసర్, నవంబర్ 20: పరిశుభ్రత, పచ్చదనం, చెత్త సేకరణ.. ఇలా ఎన్నో పర్యావరణ సంబంధ విషయాల్లో కంటోన్మ�
రూ.46 లక్షల నిధులు కేటాయింపు ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు ఘట్కేసర్, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో మౌలిక
హిమాయత్నగర్, నవంబర్20: సమాజంలోని కవులు, రచయితలు దేశ సంస్కృతి, ఐక్యతను పెంపొందించే రచనలు చేసి జాతీయవాదాన్ని భావితరాలకు అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. అజాదీకా అమృత�
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ సంతోష్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావే త్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్�
రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్బన్సీలాల్పేట్, నవంబర్ 20: చేపలు పట్టే వృత్తిలో జీవిస్తున్న ముదిరాజ్ కులస్తుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రాష్ట్ర ముదిరాజ్ మహా�
మాజీ మేయర్ రామ్మోహన్, కార్పొరేటర్ శ్రీదేవి చర్లపల్లి, నవంబర్ 20 : అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నార
సెమీస్లో తమిళనాడు చేతిలో ఓటమి న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఓటమన్నదే లేకుండా సెమీఫైనల్కు చేరుకున్న హైదరాబాద్కు డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు చెక్ పె�
హైదరాబాద్: టీనేజ్-ఫోకస్డ్ ఫిన్టెక్ స్టార్టప్ ‘పెన్సిల్టన్’ మనీ మేనేజ్మెంట్లో యువతకు అండగా నిలుస్తున్నది. తన యాప్ ద్వారా డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీని పెంచుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లక్ష్యం�
Chaurasia | సినీనటి షాలూ చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి నటి షాలూ కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా…
Hyderabad | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, రంగారెడ్డి,
రవియాదవ్, ఉష నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి ఏమైంది’. టి.రాము దర్శకుడు. ఆర్ రవికుమార్ యాదవ్ నిర్మాత. శుక్రవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ కథా�