రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఖైరతాబాద్, నవంబర్ 21 : చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు చిన్నప్పటి నుంచే గుడ్, బ్యాడ్టచ్లపై బోధించాలని వక్తలు పిలుపునిచ్చార�
బంజారాహిల్స్, నవంబర్ 21: వైద్యులకు సరైన కమ్యూనికేషన్ అవసరమని, అది లేకపోవడంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్ప�
బుగులు తెలంగాణ కథ-2020 ఆవిష్కరణలో మంగారి రవీంద్రభారతి, నవంబర్ 21 : హృదయాన్ని తాకేలా కథలు రాయాలని ప్రముఖ కవి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు మంగారి రాజేందర్(జింబో) అన్నారు. ఆదివారం రవీంద్రభార�
హిమాయత్నగర్, నవంబర్ 21: తెలంగాణ రాష్ర్టాన్ని ఫిష్బోల్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ స్పష్టం చ�
బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు చిక్కడపల్లి, నవంబర్ 21: కళలు, కళాకారులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, కళల పట్ల ఆయన సేవలు అమోఘమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
chain snatching | ఈనెల 18న ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్స్నాచింగ్ కేసును పోలీసులు చేదించారు. ఇష్టపడి కొనుగోలు చేసిన బైకును ఫైనాన్సర్ల బారి నుంచి కాపాడుకునేందుకు సదరు యువకుడు చైన్ స్నాచింగ్కు
కేబీఆర్ పార్కు | సినీ నటి షాలూ చౌరసియా మీద దాడి చేసిన నిందితుడిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..నిందితుడు కొమ్ము బాబు నవంబర్ 2న ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులు ఇవ్వకుంటే ల�
ఎగుమతుల్లో 12.98%, ఉద్యోగాల్లో 9.77% వృద్ధి రాష్ట్ర అర్థ గణాంకాలశాఖ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.1,45,522 కోట్ల ఎగుమతు�
రెండు దుకాణాలకు కోర్టు కేసు, మరో 43 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడమే కారణం నివేదిక కోరిన ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపికక�
ఇప్పటి వరకు 24 మంది మృతి, 17మంది గల్లంతు వర్షాలతో టీటీడీకి 4 కోట్లకుపైగా ఆస్తినష్టం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్ తిరుమల/హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు ఆంధ్రప్
తండ్రి ఆశయమే శ్వాసగా.. అన్నార్తుల సేవలో శ్యాంసన్ ఎవరైనా తండ్రి నుంచి వారసత్వంగా ఆస్తి, వ్యాపారాన్ని తీసుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా 20 సంవత్సరాలుగా తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్నారు సికింద్రాబాద్ శా