అర్హులందరికి సీఎంఆర్ఎఫ్ | అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ఫిలింనగర్| రాజధాని హైదరాబాద్లోని ఫిలింనగర్లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఫిలింనగర్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నా�
అమిత్ షా| కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెల్లనున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
హైదరాబాద్ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు దేశవ్యాప్తంగా 2 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్కార్ట్ విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్లో ఉద్యోగ
వైభవంగా తొట్టెల ఊరేగింపు | ఎర్రగడ్డ ఫ్లైవర్ వంతెన కింద ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజల అనంతరం తొట్టెల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.
పంద్రాగస్టుకు పటిష్ట బందోబస్తు | గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం | ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో ఎంతో మంది పేదలకు వరంలా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం | ప్రజల అభీష్టం మేరకు రామానాయుడు స్టూడియోకు కింది భాగంలోని స్థలంలో శ్రీ అభయాంజనేయ స్వామి నిర్మాణాన్ని చేపట్టనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.
బంగారు గొలుసు చోరీ | ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఆర్మీ రోడ్లు మూసివేత | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 17 వరకు సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్లోని ఆర్మీ రోడ్లన్నీ మూసివేయనున్నట్లుగా ఆర్మీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇల్లు కిరాయి తీసుకుంటానని నమ్మించి తెలివిగా.. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్న ఓ వ్యక్తి.. ఇంటి యజమాని నుంచి రూ.78వేల నగదు కొట్టేశాడు. దీంతో మోసపోయిన ఇంటి ఓనర్.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాద�
టీఆర్ఎస్ గెలుపు ఖాయం | తెలంగాణ ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్యాదవ్ను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ గెలుపు ఖరారై పోయిందని సీనియర్ టీఆర్ఎస్ నేత దూసరి శ్రీనివాస్�