ఐటీలో ట్రెండింగ్ కోర్సులకు ఫుల్ డిమాండ్ అవసరాలకు అనుగుణంగా మారుతున్న టెక్నాలజీ అగ్ర స్థానంలో క్లౌడ్ కంప్యూటింగ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ క్లౌడ్ టెక్నాలజీకి పెరిగిన ప్రాధాన్యం సర్టిఫికే
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోఠి మహిళా కళాశాలలో ఘనంగా 16వ స్నాతకోత్సవం సుల్తాన్బజార్, నవంబర్ 17: విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రా
కార్మికనగర్లో సెకెండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు జూబ్లీహిల్స్, నవంబర్17: యూసుఫ్గూడ సర్కిల్లో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా చర
సిటీబ్యూరో, నవంబరు 17(నమస్తే తెలంగాణ) : సైబరాబాద్, రాచకొండ, రైల్వే పోలీసులు గంజాయి, డ్రగ్స్ సరఫరాపై డేగ కన్ను పెట్టారు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, విశాఖ, ఒడిశా రాష్ర్టాల నుంచి ముంబైకి గంజాయిని తరలిస
దాతల సహకారంతో ముందుకు పనిచేయని సీసీ కెమెరాలపై ప్రత్యేక నిఘా జూబ్లీహిల్స్ సొసైటీలో సీసీ కెమెరాల పనులు ప్రారంభం బంజారాహిల్స్,నవంబర్ 17: నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప�
ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు 7,550 మందికి లబ్ధి సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): జలమండలి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప�
ఖైరతాబాద్, నవంబర్ 17: రాష్ట్ర జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న మున్నూరుకాపులకు సముచిత స్థానం కల్పించాలని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ కోరారు. సోమాజిగూడ ప�
మల్కాజిగిరి, నవంబర్ 17 : పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించడానికి ప్రావీణ్య ప్రతిభలో శిక్షణ ఇస్తున్నామని మల్కాజిగిరి బాలుర పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు వీరేశం అన్నారు. బుధవారం పాఠశాలలో 6,7, 8వ తరగతుల విద్యార�
చర్లపల్లి, నవంబర్ 17 : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (వ్యవసాయక్షేత్రం) సూపరింటెండెంట్గా కళాసాగర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇక్కడ పనిచేసిన శివకుమార్గౌడ్ చంచల్గూడ జైలుకు సూపరింటెండెం�
మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: హైదరాబాద్ మహానగరం జియోస్పేషియల్ హబ్గా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ �
జోనల్ కమిషనర్ ప్రియాంకజూబ్లీహిల్స్, నవంబర్17: ప్రజలకు అ సౌకర్యం కలుగకుండా అభివృద్ధి పను లు వేగంగా పూర్తిచేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం యూసుఫ్గూడ సర�