మంత్రి ఎర్రబెల్లి | హబ్సిగూడలోని తన స్వగృహంలో మృతి చెందిన ఆల్ ఇండియా వెలమ సంఘం మ్యారేజీ బ్యూరో చైర్మన్ తిరుపతి పోతన్ రావు భౌతికకాయం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి ని�
అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి మంత్రి హరీశ్రావుకు బోర్డు మాజీల వినతి త్వరలో బోర్డుకు రూ.24 కోట్లు విడుదల సికింద్రాబాద్, నవంబర్ 15: కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు మరో అడుగు �
్రప్రీ బిడ్ సమావేశానికి భారీ స్పందన 130 మందికి పైగా కొనుగోలుదారులు హాజరు సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్లాట్ల అమ్మకానికి సంబంధించి నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి
అదనపు డీజీ స్వాతి లక్రాకు చిత్రపటాన్ని బహూకరించిన విద్యార్థులు ఖైరతాబాద్, నవంబర్ 15: బాల్య వివాహాలు వద్దని, ఆ వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. చిన్నారులు అద్భుతమైన చిత్రాన్ని గీశారు. ఆ చిత్రాన్ని �
నగర అదనపు పోలీసు కమిషనర్ శిఖాగోయల్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యకరమైన శిశు జననంతోపాటు పుట్టిన ప్రతి బిడ్డ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఎదగడం సమాజానికి ఎంతో అవసరమని నగర అదన�
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కీసర, నవంబర్ 15 : సీఎం సహాయనిధి పేదలకు సంజీవని లాంటిదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన కాశబోయిన రమేశ్ ముదిరాజ్ వైద్య సహా�
బోడుప్పల్, నవంబర్ 15 : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని ‘రా’ చెరువు నాలా పనులను సోమవారం మేయర్ సామల బుచ్చిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా పనుల్లో భాగంగా అధికారులు, కాంట్రాక్టర్లపై అసంతృప్త�
అమీర్పేట్, నవంబర్ 15: ఆస్టర్ ప్రైమ్ దవాఖానల ఆధ్వర్యంలో ‘రెండో జీవితం’ పేరుతో 100 మందికి పైగా నిరుపేద చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎస్ఆర్ విభాగమైన ఆస్టర్ వలంటీర్�
4,500 కోట్ల ప్రాజెక్టులు హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన మౌలిక రంగ సంస్థ విశ్వ సముద్ర ఇంజినీరింగ్…ఆర్డర్లు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను చేజిక్�
కీసర, నవంబర్15 : తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్ట శివనామస్మరణతో మారుమోగింది. కార్తికమాసం సందర్భంగా రెండో సోమవారం శివభక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నార�
1064 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు నేటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ మేడ్చల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. 11 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1062 మ�
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 15 : నాగారం సత్యనారాయణ కాలనీలోని రమా సత్యనారాయణ స్వామి, షిర్డీ సాయిబాబా, పోచమ్మ ఆలయాల కమిటీ శాశ్వత చైర్మన్గా అన్నంరాజు శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గ�
పైలం సంతోష్ | కవి, గాయకుడు, స్ట్రీట్ ప్లే దర్శకుడు, డప్పు కళాకారుడు పైలం సంతోష్ కుటుంబానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ సోమవారం రూ.5 లక్షల చెక్కును అందజేశారు.