మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 15 : నాగారం సత్యనారాయణ కాలనీలోని రమా సత్యనారాయణ స్వామి, షిర్డీ సాయిబాబా, పోచమ్మ ఆలయాల కమిటీ శాశ్వత చైర్మన్గా అన్నంరాజు శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గం చీఫ్ అడ్వైజర్లుగా రాంరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, యాదగిరి, సత్యనారాయణ, శ్రీనివాస్, విఠల్రావు, అధ్యక్షులుగా నిరంజన్బాబు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి, రాంచందర్, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా వెంకటేశ్వర రావు, శ్రీనివాస్, సభ్యులు కమలాకర్రెడ్డి, ఉమాశంకర్, వెంకటేశ్వరరావు, వేదవతి, వెంకట్ నారాయణ, భిక్షపతి, హరగోపాల్, సత్యనారాయణ, పద్మ అదయ్యా, శంకరప్ప, ఎర్రమల్లి, విజయలక్ష్మి, రమేశ్లను ఎన్నుకున్నారు.