దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో 8 రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సాలు ఆదివారంతో ముగిసాయి. చివరిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆపదలో ఉన్న వారికి అభయమిచ్చే ప్రదాత.. భక్తుల కోర్కెలు తీర్చే అభయాంజనేయుడిగా ప్రసిద్ధికెక్కిన ఊర్కొంటపేట పబ్బతి ఆంజనేయస్వామి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం ఉత్సవాలు ప్రారంభమై ఈనెల 10వ తే
యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం చివరి ఆదివారం, సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో దంపతులు పాల్గొన్నారు.
మండలంలోని చిన్నగొట్టిముక్ల పంచాయతీలో అటవీప్రాంతంలో స్వయంభుగా వెలిసిన ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయం శనివారం జనసంద్రంగా మారింది. శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా భక్త�
కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు.
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 15 : నాగారం సత్యనారాయణ కాలనీలోని రమా సత్యనారాయణ స్వామి, షిర్డీ సాయిబాబా, పోచమ్మ ఆలయాల కమిటీ శాశ్వత చైర్మన్గా అన్నంరాజు శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గ�