అమీర్పేట్, నవంబర్ 17: ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. బుధవారం ఆస్టర్ ప్రైమ్ దవాఖాన ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్ సీనియర్ సి�
మంత్రి హరీశ్ రావు | రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు.
Hyderabad | మాదాపూర్, బాలానగర్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా మాద్రక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 11 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్�
Hyderabad | హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో విషాదం నెలకొంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. చిన్నారి కిందపడ్డ విషయాన్ని గమనించిన తల్ల�
భారతీయుల స్వభావమే అంత. ఏ దేశంలో ఉన్నా మూలాల్ని మరచిపోరు. జీవనశైలి, ఆహారవిధానాలు మార్చుకోరు. ప్రత్యేక సందర్భాల్లో సంప్రదాయ వస్ర్తాలనే కట్టుకుంటారు. నిత్యంఇంటి వంటే తినాలనుకుంటారు. అవకాశం ఉంటే, తొలి ముద్ద �
మారేడ్పల్లి, నవంబర్ 16: సికింద్రాబాద్ గురుద్వారా మందిర్లో మంగళవారం సిక్కుల మత గురువు గురునానక్ 552 జయంతి ఉత్సవాలు (ప్రకాశ్ ఉత్సవాలు) ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నగర్ కీర్తన్ పేరుతో శోభాయాత్రన
జాతీయ పత్రికా దినోత్సవం | నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పాత్రికేయులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామా�
Green india challenge | హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగిని�
మంత్రి ఎర్రబెల్లి | హబ్సిగూడలోని తన స్వగృహంలో మృతి చెందిన ఆల్ ఇండియా వెలమ సంఘం మ్యారేజీ బ్యూరో చైర్మన్ తిరుపతి పోతన్ రావు భౌతికకాయం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి ని�