హైదరాబాద్ : వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణను ర�
సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్ని ప్రమాదం | నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్నిప్రమాదం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) రెగ్యులర్ మోడ్ పీహెచ్డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ల కోసం ఆన్లైన్ ప్రవేశ ప్రక్రియను ప్రారంభిం
హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ (జేఎన్టీయూ-హెచ్) 2021-22 విద్యా సంవత్సరానికి ‘రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు’ కోసం అనుబంధ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వి�
సీజేఐని కలిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను శనివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టులో జడ్జిల స
గుట్కా సీజ్ | హైదరాబాద్ నగరంలో రూ. కోటి విలువ చేసే నిషేధిత గుట్కా సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. గుట్కా పట్టివేత కేసులో
లాక్డౌన్ సడలింపుతో పెరుగుతున్న ఆక్యుపెన్సీ నగరంలో 1500కి పైగా సిటీ బస్సుల రాకపోకలు రోజుకు రూ.కోటి దాటుతున్న రాబడి ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తం
హైదరాబాద్ : వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. రూ .15 లక్షల వ్యయంతో దాతల సహాయంతో ఈ నూతన కాన్ఫరె�
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈసారి నైరుతి రుతుప�
పెట్రోల్ ధర| రెండు రోజుల విరామం తర్వాత పెట్రో కంపెనీలు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసల చొప్పున పెంచాయి. దీంతో రాష్ట్రంలోని జగిత్యాలలో పెట్రోల్ ధర వంద మార్కును దాటింది. ప్రస్తుతం జగిత్యాలలో లీటర్ �