Marijuana | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని
Hyderabad | నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల పేరుతో ఓ బాబా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు ఓ ఇద్దరు యువతులు.. పాతబ�
Telangana | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.
Suicide | శ్రీశైలంలో హైదరాబాద్కు చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మౌనికారెడ్డి (25) అనే యువతి శ్రీశైలం ప్రధాన ఆలయానికి సమీపంలో పురుగుల మందు తాగింది.
త్వరలో వరంగల్, ఖమ్మంకు విస్తరణ హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రంలో విద్యుత్తో నడిచే వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏథర్ ఎనర్జీ మరో అవుట్లెట్ను ప్రారంభించింది. హైదరాబాద్లోని నా�
హైదరాబాద్, నవంబర్ 24: అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఎఫ్5.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 200మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో 2018లో ఏర్పాటు చేసిన సెంటర్లో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తు
వనస్థలిపురం, నవంబర్ 24: బోర్వెల్ లారీ ఢీకొట్టడంతో యాక్టివా బైక్పై వెళ్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స�
బంజారాహిల్స్, నవంబర్ 24: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా తమ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుని బీమా సౌకర్యాన్ని పొందాలని బంజారాహిల్స్ సహాయ కార్మికశాఖ �
సుల్తాన్బజార్: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుండడం అభినందనీయమని కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విజ్ఞులత అన్నారు. కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వశాఖ రీజినల్ ఔట్ రీచ్ బ్య
Students Killed in Road Accident | ద్విచక్ర వాహనం, బోర్వెల్ లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సాగర్ రోడ్డులోని సాగర్ కాంప్లెక్స్