తెలంగాణ ప్రగతి రథచక్రాల వేగాన్ని కరోనా సంక్షోభం స్పీడ్బ్రేకర్ వలె ఆపగలిగింది. కానీ పూర్తిగా బ్రేకులు వేయలేకపోయింది. కరోనా విలయాన్ని ఎదుర్కోవడంలో మన రాష్ట్రం ముందుండటమే కాకుండా, అభివృద్ధిని ఎక్కడా ఆగ
మూడేండ్లలో రూ.585 కోట్ల పెట్టుబడులు పెడుతున్న సంస్థ కొత్తగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్, జూన్ 14: ఆజాద్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.585 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ రెండో తయారీ కేంద్ర�
మంత్రి సత్యవతి రాథోడ్ | భారత అత్యున్నత న్యాయవ్యవస్థకు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమై తొలిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణను గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ రాజ్ భవన్లో మర్యాద �
హైదరాబాద్ : బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నగరంలోని ఎస్.ఆర్.నగర్ పరిధి బీకే గూడలో నార్త్జోన్ టాస్క్ఫ�
స్పీకర్ పోచారం | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.