వినోద్ కుమార్ | వివిధ యూనివర్సిటీలలో ఆర్థిక, సామాజిక అంశాలపై పరిశోధనలు చేసే విద్యార్థులకు ప్రణాళికా శాఖ ప్రచురణలు కర దీపిక లాగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కు�
Hyderabad | హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడు తన తల్లికి మెడిసిన్స్ కోసం నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర�
అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామిఎల్బీనగర్, నవంబర్ 28: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం యువత కల, అది సాకారం చేసుకునే క్రమంలో కొందరు సఫలమవుతుండగా మరికొందరు విఫలమవుతున్నారని, సరైన ప్రణాళిక, కృషి, పట్టుదల లే�
సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): సశక్తి నారీ సమ్మాన్ అవార్డు బంజారా మహిళా ఆర్గనైజేషన్ను వరించింది. సామాజిక సేవలో విరివిగా పాల్గొనే వారికి ఈ అవార్డును అందజేస్తారు. శనివారం మెంటర్ అండ్ మస్కట్ ఇం�
ఖైరతాబాద్, నవంబర్ 28 : అతి వేగం ప్రమాదానికి దారి తీసింది. సాగర్లోకి ఓ కారు దూసుకుపోయింది. ఒకరు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీకి చెందిన సాత్విక్,
తిరుపతి : హైదరాబాద్ సనత్ నగర్ లోని ఆర్ ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత వెంకటేశ్ దంపతులు రూ కోటి 30 లక్షల విలువయ్యే అత్యాధునిక రూఫ్ సస్పెండెడ్ అల్ట్రా మోడరన్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ ను ఆదివారం టీటీడీ ఈవో, ఆ�
రేవ్ పార్టీ భగ్నం | కూకట్పల్లిలో రేవ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. కూకట్పల్లి వివేక్నగర్లోని ఇంటిపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలని అదుపులోకి తీసుకున్నార�