మాణికేశ్వర్ నగర్లో భారీ చోరీ | ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్లో భారీ చోరీ జరిగింది. దుండగులు 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల లాంగ్ చైన్, నాలుగు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.
నిధులు సమీకరించిన మూడు సంస్థలు హైదరాబాద్, డిసెంబర్ 1: నిధులు ఆకట్టుకోవడంలో హైదరాబాదీ స్టార్టప్లు దూసుకుపోతున్నాయి. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ స్టార్టప్లలో పెట్
శేరిలింగంపల్లి, డిసెంబర్ 01: రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. శాతాబ్ధి మండల్(32) అనే మహిళ గచ్చిబౌలిలోని ఓ అపార్టుమెంట్లో నివాసముంటూ.. ఓ సంస్థలో ఫ్యాష�
–సంతోషం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, పాదచారులు-ఫిలింనగర్-కొత్త చెరువు రోడ్డుపై వెల్లి విరిసిన పచ్చదనం-సెంట్రల్ మీడియన్లో మొక్కలతో కొత్త శోభ బంజారాహిల్స్,డిసెంబర్ 1: రోడ్డుకు రెండువైపులా ఫుట్ప�
సికింద్రాబాద్, డిసెంబర్ 1: పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో అదనంగా నిర
హిమాయత్నగర్/సుల్తాన్బజార్, డిసెంబర్1 : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ పోరాటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్�
వెంగళరావునగర్, డిసెంబర్ 1 : వెంగళరావునగర్ డివిజన్లోని రహమత్నగర్లో నూతన సివరేజీ పైపులైను నిర్మాణ పనులకు నిధులు మంజూరై శంకుస్థాపన జరుగడంతో ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. స్థానిక ప్రజలు తాము ఎదుర్కొం�
chowmahalla palace | పాతబస్తీలోని చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ విభిన్న కాంతుల్లో రంజింపచేస్తోంది. వివాహ, శుభకార్యాలతో నిత్యం సందడిగా ఉండే ఈ ప్యాలెస్ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. మంగళవారం ఓ వేడ�
సుమిత్ సేథి కంపెనీ సీవోవో 250మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్, నవంబర్ 30: ప్రోడక్ట్ ఇంజినీరింగ్, సెమికండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ఫోచిప్స్.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన డిజైనింగ్ సెంటర్ను మరింత వ�
ప్రత్యక్ష పద్ధతిన తొలిసారి సమావేశం సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి సర్వసభ్య సమావేశం ఈనెల 18న ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో తొలి సమావేశం ఈ ఏడాది జూన్�
కోటి 20 లక్షల మొక్కలు నాటేలా జీహెచ్ఎంసీ చర్యలు 8వ విడత హరితహారం లక్ష్యం ఏడో విడత పూర్తితో.. వచ్చే ఏడాది టార్గెట్పై జీహెచ్ఎంసీ కసరత్తు ఏడో విడతలో ప్రత్యేక ఆకర్షణగా కాలనీలు, మల్టీలెవల్ అవెన్యూ ఫ్లాంటేషన�