మత్తు మూలాలు వెలికితీస్తుండ్రు.. కొనసాగుతున్న గంజాయి వేట శనివారం సైతం భారీగా సరుకు స్వాధీనం గంజాయిపై పోలీసులు పంజా విసురుతున్నారు. ‘మత్తు’ మూలాలు వెలికితీస్తున్నారు. శనివారం సైతం వివిధ చోట్ల తనిఖీలు ని�
ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులతో పనిలేదు సమాజసేవలో తరిస్తున్న గోపాల్రావు ఈ రోజుల్లో దవాఖానకు వెళ్లాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారంగ
నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో పేదలకు చికిత్స మల్కాజిగిరి, అక్టోబర్ 30:తలనొప్పి, జ్వరం.. ఇలా ఏ చిన్న అస్వస్థత వచ్చినా గల్లీలోని ఏ చిన్న డాక్టర్ వద్దకు వెళ్లాలన్నా వంద రూపాయలు ఉండాల్సిందే. సూది ఇచ్చినా.. �
కోర్టు కేసులను త్వరగా తేల్చాలి ఫారెస్ట్ భూములను హెచ్ఎండీఏకు అప్పగించాలి వక్ఫ్బోర్డు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతి దుండిగల్, అక్టోబర్ 30: ఏండ్ల తరబడి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న మరో బడా సంస్థ ఫలించిన పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కృషి పారిస్లో ప్లగ్ అండ్ ప్లే ప్రతినిధులతో సమావేశం ఆ వెంటనే రాష్ట్రంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం మన దేశంలో ఈ స�
మలక్పేట, అక్టోబర్ 30: వెయ్యి మైళ్ల దూరమైనా.. ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తామని, అది ఆ ప్రయాణానికే పునాది అవుతుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. జాబ్ కనెక్ట్లో భాగంగా శనివారం ఈస్ట్జోన్ పోల�
దీపావళి సంబురాలు మొదలయ్యాయి. పండుగ షాపింగ్తో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దీపాల పండుగ సమీపిస్తుండటంతో పటాకులు, దీపాలు, ఇతరత్ర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వారం ముందు నుంచే జనాలు సుముఖత
TRS Social Media Department | టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక నుంచి తమిళనాడు తీరం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం స్థిర�
బై ప్లేస్ న్యూరో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స కోసం రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక బై ప్లేస్ న్యూరో-క్యాథ్ ల్�
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జననాట్య మండలి కళాకారుడు గాజులరామారం, అక్టోబర్ 29: తెలంగాణ ఉద్యమకారుడు, జననాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ ఈ నెల 27 అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. �