హుండీ లెక్కింపు | మోండా డివిజన్ శివాజీనగర్లోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ చైర్మన్ వై. నర్సారెడ్డి, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఈఓ శ్రీనివాస శర్మల సమక�
దివ్యాంగులకు వ్యాక్సినేషన్ | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు పది లక్షల మంది దివ్యాంగులకు పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించి ప్రతి దివ్యాంగునికి వ్యాక్సిన్ ఇస్తామని సమదృష్ట
మంత్రి జగదీష్రెడ్డి | ఇటీవల బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన విద్యార్థి ఉద్యమ నేత కే. కిశోర్ గౌడ్, అడ్వకేట్ జేఏసీ నేత సీహెచ్ ఉపేంద్రలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడ�
సెల్ఫోన్ దొంగ అరెస్ట్ | జల్సాలకు అలవాటు పడి రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్లలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎమ్మెల్యే వెంకటేశ్ | అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో వర్ష సూచనలు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. నగరంలో శనివారం ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం ఈవి�
జంటనగరాల్లో వర్షం | సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, చింతలకుంట, వనస్థలీపురం, హయత్నగర్, సికింద్రాబాద్, బే�