సరికొత్త యంత్రాన్ని రూపొందించిన ఐఐఐటీహెచ్ శాస్త్రవేత్తలు హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ): ఓ ప్రాంతం లో ఉన్న చెట్లను ఉపగ్రహ చిత్రాలు లేదా డ్రోన్ల ద్వారా తీసిన ఫొటోల ఆధారంగా లెక్కగడతారు. కానీ, ఎత్తయిన భ�
హైదరాబాద్ : మైనారిటీల ఉన్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్య
వ్యభిచారం | సోమాజిగూడలోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి
హవాలా డబ్బు| నగర శివార్లలోని యాప్రాల్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు యాప్రాల్ ఎక్స్రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు.
టోల్ ప్లాజా| జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ బస్సులో
హైదరాబాద్ : అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు వన్యప్రాణుల అధ్యయనం ఎంతో ప్రాముఖ్యతను వహిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అదేవిధంగా జూనోటిక్ వ్యాధులను అర్థం చేసుకునేందు
భారీ వర్షం | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది
రాజేంద్రనగర్లో కారు బీభత్సం | నగరంలోని రాజేంద్రనగర్ ప్రేమావతినగర్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. ఇంటి ఎదుట నిలబడి ఉన్న బాలుడిపైకి దూసుకువెళ్లింది.
కొత్తగూడెం| భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నది. వర్షం కారణంగా మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగ�
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు | నగరంలో మెట్రో రైలు వేళలను అధికారులు మరో 45 నిమిషాలు పెంచారు. లాక్డౌన్ తర్వాత ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి.