హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం. రమేష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట అసెంబ్లీ ఆవరణలో తన పుట్టిన రోజును జరుపుకున్న ఆయన.. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొన్నారు.
అసెంబ్లీ ఆవరణలో ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే హనుమంతు షిండే, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.