Minister Prashanth Reddy | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయాలకే ఓ కళంకం అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గణేశ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, రాజేశ్వర్రావుతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో విలేకరు�
హైదరాబాద్ : సెప్టెంబర్ 3న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనున్నది. అనంతరం అదే రోజు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్�
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్ను రాజకీయభవన్గా మార్చారని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవాచేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసైకి రాజకీయాలపై ఆసక్తి �
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ భూస్థాపితమేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్�
తెలంగాణ ఉద్యమం తరహాలో మహోధృత రైతు ఉద్యమాన్ని నిర్మిద్దాం ఉగాది తరువాత పోరాట కార్యాచరణ 4 దశలుగా ఉద్యమ నిర్మాణం రైతుల ఇండ్లపై నల్లజెండాలు పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, మార్చి 21 (నమస్
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షు�
హైదరాబాద్ : ఈ నెల 21న(సోమవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
Telangana | తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం
TRS Party | ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్కు మొక్కను బహూకరిస్తున్న టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేశ్కుమార్రెడ్డి. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం టీఆర్ఎస్ఎల్పీ ఆవరణలో ఆయన �
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఉమ్మడి సమావ�