ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, బీసీలకు బీజేపీ వ్యతిరేకమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ న�
పాదయాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.