Green India Challenge | ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున లేదా ఏదైనా పండుగ రోజున కాని మొక్కలు నాటాలని ఎంపీ కె.కేశవరావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా
Minister KTR | హైదరాబాద్ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఇవాళ స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ పచ్చ జెండా ఊప�
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ | నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్బీ) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో డయాగ్నోస్టిక్ సేవలు ఎంతో కీలకం. ఇందులో ప్రస్తుతం ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కారం చూపే ఔత్స�
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖానలో అందుబాటులోకి కొండాపూర్, డిసెంబర్ 11: సర్జరీ అంటే నొప్పి ఉంటుంది. మచ్చలు ఏర్పడ తాయి. స్త్రీ జననేంద్రియ శస్త్రచికిత్స కోసం అలాంటి ఇబ్బందులు లేని ‘వీనోట్స్ (vNOTES) టెక్�
హైదరాబాద్: బంజారాహిల్స్ కారు ప్రమాదం కేసులో మరో నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల కింద బంజారాహిల్స్లో కారు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో అతివేగంగా కారును నడిపి నిందితులు ఇ�
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హా
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి..ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. మృతు�
హైదరాబాద్: భవిష్యత్తు మొత్తం విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వాడకంలో ఎటువంటి అపోహలు వద్దని ఆయన ప్రజలకు విజ
Hyderabad | జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న వి