ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులతో పనిలేదు సమాజసేవలో తరిస్తున్న గోపాల్రావు ఈ రోజుల్లో దవాఖానకు వెళ్లాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారంగ
నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో పేదలకు చికిత్స మల్కాజిగిరి, అక్టోబర్ 30:తలనొప్పి, జ్వరం.. ఇలా ఏ చిన్న అస్వస్థత వచ్చినా గల్లీలోని ఏ చిన్న డాక్టర్ వద్దకు వెళ్లాలన్నా వంద రూపాయలు ఉండాల్సిందే. సూది ఇచ్చినా.. �
కోర్టు కేసులను త్వరగా తేల్చాలి ఫారెస్ట్ భూములను హెచ్ఎండీఏకు అప్పగించాలి వక్ఫ్బోర్డు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతి దుండిగల్, అక్టోబర్ 30: ఏండ్ల తరబడి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న మరో బడా సంస్థ ఫలించిన పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కృషి పారిస్లో ప్లగ్ అండ్ ప్లే ప్రతినిధులతో సమావేశం ఆ వెంటనే రాష్ట్రంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం మన దేశంలో ఈ స�
మలక్పేట, అక్టోబర్ 30: వెయ్యి మైళ్ల దూరమైనా.. ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తామని, అది ఆ ప్రయాణానికే పునాది అవుతుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. జాబ్ కనెక్ట్లో భాగంగా శనివారం ఈస్ట్జోన్ పోల�
దీపావళి సంబురాలు మొదలయ్యాయి. పండుగ షాపింగ్తో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దీపాల పండుగ సమీపిస్తుండటంతో పటాకులు, దీపాలు, ఇతరత్ర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వారం ముందు నుంచే జనాలు సుముఖత
TRS Social Media Department | టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు అందింది.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక నుంచి తమిళనాడు తీరం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం స్థిర�
బై ప్లేస్ న్యూరో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స కోసం రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక బై ప్లేస్ న్యూరో-క్యాథ్ ల్�
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జననాట్య మండలి కళాకారుడు గాజులరామారం, అక్టోబర్ 29: తెలంగాణ ఉద్యమకారుడు, జననాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ ఈ నెల 27 అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. �
T-SAT | ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) 2019 బ్యాచ్ కు చెందిన నలుగురు అధికారుల బృందం శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించింది.
Electric vehicles | భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ ట్రెడ్ ఎక్స్పో విద్యుత్ వాహనాల ప్రదర్శనను హైటె
Jalasoudha | గోదావరి - కావేరి నదుల అనుసంధానం కోసం డీపీఆర్ తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.