ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాభోధనలు చేస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ర�
బీసీ కమిషన్ చైర్మన్ | నూతనంగా బీసీ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వకుళాభరణం కృష్ణమోహన్రావును తెలంగాణ ఆరెకటిక సంఘం యూత్ అధ్యక్షుడు వినోద్కుమార్, మహిళా అధ్యక్షురాలు పి. పద్మావతిలు గు�
పండుగలా జెండా పండగ | టీఆర్ఎస్ జెండా పండగ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా గులాబీ జెండాలు ఎగురవేశారు.
వ్యవసాయ యూనివర్సిటీ : వ్యవసాయ రంగం అభివృద్ధికి మానవ వసనరులు ఎంతో అవసరమని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మ్యానేజ్మెంట్ (నార్మ్) చేస్తున్న కృషి అభినందించదగినదని, భారత వ్యవసాయ పరిశోధన మండలి
ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ బ్రహ్మంగారి టెంపుల్ సమీపంలో చేపడుతున్న ఓ అక్రమ భవన నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు బుధవారం కూల్చివేశారు. టౌన్ప్లానింగ్ నిబం
Telstra: ఆస్ట్రేలియాకు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ టెల్స్ట్రా.. హైదరాబాద్లోని రహేజా మైండ్ స్పేస్లో ఇన్నోవేషన్ అండ్ క్యాపెబిలిటీస్ సెంటర్ (ఐసీసీ)ను ప్రారంభించింది.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోంది. ఈ రంగాల్లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ప్రదమార్ధంలో (జనవరి-జూన్) హైదరాబాద్ రూ 2250 కోట్ల
యాంటీ క్రైం బ్రాంచ్ | యాంటీ క్రైం బ్రాంచ్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని ఫోన్లో ఓ వ్యాపారిని బెదిరించిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరొకరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.