బస్సు ఢీకొని మహిళ మృతి | ర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నగరంలోని నాంపల్లి స్టేషన్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
Traffic Restrictions | నార్సింగి ఫ్లైఓవర్ నుంచి గండిపేట మార్గంలో టీఎస్ ట్రాన్స్కో అధికారులు హైటెన్షన్ స్తంభాలు ఏర్పాటు చేస్తుండటంతో ఈ మార్గంలో 10 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. డిసెంబర్ 15 నుంచి 24వ తేదీ వ
Vikarabad | పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన స్థానికులు తక్షణమే
హైదరాబాద్లో 1.10 లక్షల చ.అడుగుల్లో ఏర్పాటు 3 వేల మందికిపైగా పని చేయనున్న ఉద్యోగులు హైదరాబాద్, డిసెంబర్ 14: టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ, మధ్య శ్రేణి ఐటీ సేవల సంస్థ లార్సెన్ అం
వినోద్ కుమార్ | దేశంలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించలేదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
రాష్ట్రవ్యాప్తంగా 13,16,098 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికం హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కరోనా కొత్త వేరియంట్ల వార్తల నేపథ్యంలో పోలీసులు మాస్క్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్ పెట�
నార్త్ఈస్ట్పై 5-1తో హైదరాబాద్ ఘన విజయం బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) అద్వితీయ ప్రదర్శన కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా టా�
మంత్రి కొప్పుల | దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్�