హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని టీచర్లు, విద్యావంతులు, పరిశోధకుల సౌకర్యార్థం వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న సైన్స్ సెమినార్ను నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి వెల్లడించారు.
‘రీ డిఫైనింగ్ ది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ది టీచింగ్ సైన్స్’ అనే అంశంపై ఈ సెమినార్ను నిర్వహించనున్నట్టు తెలిపారు.