పోలీస్ ఠాణాలకు నెలవారీ ఖర్చులకు ప్రభుత్వం అందించే నిధులకు బ్రేక్ పడుతున్నది. దీంతో చాలా పోలీస్స్టేషన్లలో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్లు వసూలు చేయడం, ఫిర్యాద
గణేశ్ నిమజ్జనం ఫైనల్ డేకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ సారి సోమవారం మిలాద్ ఉన్ నబీ, మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్ గార్డెన్లో, కేంద్ర ప్రభుత్వం తెల
గణేష్ నిజమజ్జనం (Ganesha Immersion) అంటేనే గుర్తుకువచ్చేది హుస్సేన్సాగర్. ఏటా నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వినాయకులు హుస్సేన్సాగర్లో గంగమ్మ ఒడికి చేరుతుంటారు. ఖైరతాబాద్ గణేషుడి నుంచి గల్లీల్ల�
Hyderabad | మహిళల భద్రత కోసం వారికి రాత్రిపూట ఉచిత ప్రయాణ పథకాన్ని హైదరాబాద్ పోలీసులు పథకం ప్రారంభించినట్లుగా సోషల్మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. 1091, 78370 18555 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేస్తే స్థానిక పో�
కమిషనరేట్ పరిధిలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 273 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ..శుక్రవారం రాత్రి సీపీ శ్రీనివాస్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఇన్స్పెక్టర్లను మల్టీజోన్కు పంపించగా, అక
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో 10 గంటలైతే దుకాణాలు మూత పడుతున్నాయి. ఈ కారణంగా చార్మినార్ను చూసేందుకు రాత్రి వేళలో వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ విజుబులిటీ పోలీసింగ్తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ సూచించారు. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరి�
DGP Jitender | సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ, విజుబులిటీ పోలీసింగ్తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలు అందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ సూచించారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు.
Hair Pin in Biryani | మణికొండలోని మెహ్ఫిల్ రెస్టారెంట్ నుంచి ఓ కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇక డెలివరీ అయిన తర్వాత తిందామని ఆ బిర్యానీ ప్యాక్ను ఓపెన్ చేసి ప్లేట్లో ఉంచగా, హెయిర్ పిన్ ప్రత్య�
Murder | తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని చెప్పి.. స్నేహితుడిని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేశాడు. ఈ హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు నిందితులు అడ్డంగా దొరికిపోయారు.
MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.