బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సొంత పార్టీ రాష్ట్ర నాయకత్వం నోటీసులు ఇవ్వనున్నదని తెలుస్తున్నది. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారని రాజాసింగ్ వైఖరిపై బీజేపీ కేంద్ర నాయ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్లో పాకిస్థానీయులు ఉండకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు పాకిస్థానీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ నుంచి షార్ట్టర్మ్ వీసాపై నగరానికి
పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉండనున్నాయి
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్లు విష్ణుప్రియ, రీతూచౌదరి విచారణ ముగిసింది. ఇద్దరినీ పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను దాదాపు పది గంటలు, రీతూ చౌదరిని దాదాపు ఆరుగంటలకుపైగ�
TFCC | తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం హాట్టాపిక్గా మారింది. యాప్స్ వ్యవహారంలో పలువురు నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ వ్యవహా
Rana Daggubati | ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓ యువకుడి ఫిర్యాదుతో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో
Prakash Raj | బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తాను ఓ గ్రామానికి షూటింగ్ కోసం వచ్చానన్నారు. ఆన�
Vijay Devarakonda | బెట్టింగ్ యాప్స్ కేసు అంశంపై టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ టీమ్ వివరణ ఇచ్చింది. చట్టం ప్రకారం అనుమతి ఉన్న గేమ్స్కి మాత్రమే విజయ్ ప్రచారం చేశారని టీమ్ పేర్కొంది. స్కిల్ బేస్డ్ గేమ్స్కే
Betting App promotions | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న పలువురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యాప్స్కు ప్రచారం కల్పిస్�
అరిష్టం పట్టిందని గుడిలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలను దొంగిలించి ఇద్దరు మహిళలు ఇంటికి తెచ్చుకున్నారు. ఈ ఘటన ఎస్.ఆర్. నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్కు చెందిన �
గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉండగా కొన్నినెలలుగా ఒక్క పైసా విడుదల చేయడం లేదు. దీంతో స్టేషన్లో చిన్న గుండుసూది మొదలు.. డీజిల్ వరకు సొంతంగా భరించాల్సి రావడ�
మరు తండ్రి మందలించాడని ఆరేండ్ల వయస్సులో నగరం నుంచి కేరళకు వెళ్లిపోయిన ఓ బాలుడు పెరిగి పెద్దయ్యాడు. దాదాపుగా 25 ఏండ్లు ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ రోజులు గడుపుతున్న అతను.. అనుకోని పరిస్థితుల్లో కేరళలోనే ఇటీవల అపస�