సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ విజుబులిటీ పోలీసింగ్తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ సూచించారు. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరి�
DGP Jitender | సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ, విజుబులిటీ పోలీసింగ్తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలు అందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ సూచించారు.
ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు.
Hair Pin in Biryani | మణికొండలోని మెహ్ఫిల్ రెస్టారెంట్ నుంచి ఓ కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇక డెలివరీ అయిన తర్వాత తిందామని ఆ బిర్యానీ ప్యాక్ను ఓపెన్ చేసి ప్లేట్లో ఉంచగా, హెయిర్ పిన్ ప్రత్య�
Murder | తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని చెప్పి.. స్నేహితుడిని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేశాడు. ఈ హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు నిందితులు అడ్డంగా దొరికిపోయారు.
MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.
Traffic Restrictions | ఈ నెల 17న బ్రకీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు పేర�
Praja Bhavan | బేగంపేటలోని ప్రజా భవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రజా భవన్లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి 713 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, స్కూటర్, ఆటో రిక్షాను స్వాధీనం �
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీలో అమిత్ షా రోడ్డు షో నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్నారు.
MLA Rajasingh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భ
సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు చర్యలను వేగవంతం చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మోసగించేందుకు వాడుతున్న ఖాతాను పట్టుకునేందుకు సిబ్బందికి జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి శిక్షణ ఇప్ప�