Hyderabad Police | హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసులు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. కేసు తీవ్రతను బట్టి రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కమిషన�
Cyber Criminal Arrest : ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad Police | హైదరాబాద్ పోలీసు విభాగంలో కలకలం మొదలైంది. తమకు ప్రమోషన్ల విషయంలో ఉన్నతాధికారులు అన్యాయం చేస్తున్నారని, రాజకీయ జోక్యంతో తమకు న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు దక్కకుండా పోతున్నాయని రెండు బ్యాచ్�
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకెళ్లే వారు తాము వెళ్ల�
Software Engineer | చిక్కడపల్లిలో పోలీసులు డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సుస్మిత అనే యువతి తన బాయ్ఫ్రెండ్ ఇమాన్యుల్తో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది.
పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు నిర్భయంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. గత 15రోజుల్లో 110 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని తెలిపారు. ప�
సైబర్నేరాలకు వాడుకున్న మ్యూల్ అకౌంట్ల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. చైన్సిస్టమ్ ద్వారా తమకు తెలియకుండానే తమ ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించేందుకు అనుకూలమైన మ్యూల్ అకౌంట్లను తయారు�
పైరసీ మూవీ రాకెట్ ఐ-బొమ్మ కీలక సూత్రధారి ఇమంది రవిని 5రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఎదుట హాజరుపర్చాల్సి ఉండట�
Swaantana Sabha | ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాంతన మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సరూర్నగర్, ఉప్పల్, పరేడ్గ్రౌండ్ మైదానాల్లోనూ సభలకు అను
అంబర్పేట్లో దంపతులను హత్య చేసిన కేసు మిస్టరీ ఏడాది గడిచిన ఇంకా వీడలేదు. గతేడాది ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. విషయం బయటకు వచ్చే వరకు ఇంట్లో మృతదేహా�
పాస్పోర్టు, వీసా గడువు ముగిసినా హైదరాబాద్లో ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్న నైజీరియన్ ఒనురోహ్ సాలమన్ చిబూజ్ను హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి డిపోర్టేషన్ చేశారు. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ప