పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు నిర్భయంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. గత 15రోజుల్లో 110 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని తెలిపారు. ప�
సైబర్నేరాలకు వాడుకున్న మ్యూల్ అకౌంట్ల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. చైన్సిస్టమ్ ద్వారా తమకు తెలియకుండానే తమ ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించేందుకు అనుకూలమైన మ్యూల్ అకౌంట్లను తయారు�
పైరసీ మూవీ రాకెట్ ఐ-బొమ్మ కీలక సూత్రధారి ఇమంది రవిని 5రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఎదుట హాజరుపర్చాల్సి ఉండట�
Swaantana Sabha | ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాంతన మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సరూర్నగర్, ఉప్పల్, పరేడ్గ్రౌండ్ మైదానాల్లోనూ సభలకు అను
అంబర్పేట్లో దంపతులను హత్య చేసిన కేసు మిస్టరీ ఏడాది గడిచిన ఇంకా వీడలేదు. గతేడాది ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. విషయం బయటకు వచ్చే వరకు ఇంట్లో మృతదేహా�
పాస్పోర్టు, వీసా గడువు ముగిసినా హైదరాబాద్లో ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్న నైజీరియన్ ఒనురోహ్ సాలమన్ చిబూజ్ను హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి డిపోర్టేషన్ చేశారు. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ప
నగర పోలీస్ వ్యవస్థలో వివిధ విభాగాల్లో విధులు కొనసాగిస్తున్న సిబ్బందికి అనువైన కేంద్రాన్ని నెలకొల్పి, విధుల్లో మరింత స్వేచ్చగా పని చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్ నగర ముస్లింలు ఆదివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరేగింపు హైదరాబాద్ పోలీసుల బందోబస్తు మధ్�
తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర కలకలం రేపిన పదేండ్ల బాలిక సహస్ర హత్యకేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పక్కింట్లో ఉండే పదో తరగతి విద్యార్థే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది.
Rain Alert | హైదరాబాద్ ప్రజలు మూడు రోజులు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, నగర సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉదయం పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.