సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షం పీవీ మార్గ్లో కైట్ ఫెస్టివల్ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్, జనవరి 16 : పండుగలు మన సంస్కృతికి చిహ్నాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్య�
ఒక్క ఫోన్ చేస్తే చాలు.. రంగంలోకి దిగిసమస్యకు పరిష్కారం ఎందరో జీవితాల్లో వెలుగులు ఆపదలో ఆదుకుంటున్న షీ టీమ్స్ ‘మీకొచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావడం లేదా? మీలో మీరే కుమిలిపోతూ ఆందోళన చెంద
ఆకట్టుకుంటున్న కళాకారుల పల్లె పండుగ పెయింటింగ్స్ బసవన్నలు, ముగ్గులు, సంప్రదాయ పూజలతో చిత్రాలు పల్లెటూరి అందాలు.. ముసలితాతల నవ్వులు.. చిన్ననాటి దోస్తుల అల్లర్లు.. చెరువులు.. కుంటలు ఇలా ఎన్నో ప్రదేశాలతో ము�
రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు సీఎం కేసీఆర్ కన్నెర్ర చేస్తే రాష్ట్రంలోబీజేపీకి పుట్టగతులుండవు ఎమ్మెల్యే దానం, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్ ఖైరతాబాద్, జనవరి 14: రాష్ర్టాన్ని అన్న
వివిధ వ్యాపారులు తీసుకున్న ఉత్పత్తుల బకాయి చెల్లింపులకు రీజినల్ కౌన్సిల్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి మేడ్చల్, జనవరి 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో �
త్యాగాల కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం దేశం కోసం అమరులైనతెలుగు తేజాలు మన బంధాలతో మనం సంతోషంగా ఉండటం కోసం.. వారు బంధాలకు దూరంగా ఉంటున్నారు.. అనుబంధాన్ని త్యాగం చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో అ�
మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రైతు బంధు పథకం ప్రతి రైతుఇంటా.. పదిరోజుల ముందే సంక్రాంతి సంబురాన్ని నింపిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేం
రూ.2 కోట్ల 60 లక్షల నిధులతో అటవీ ప్రాంత రూపకల్పన మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో ప్రకృతి వనాల దిద్దుబాటుకు చర్యలు మేడ్చల్, జనవరి 14(నమస్తే తెలంగాణ): రూ.2 కోట్లతో 60 లక్షల నిధులతో బృహత్ పల్లె పకృతి వనాలను అ
భారంగా భావించి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కుటుంబ సభ్యులు అనాథాశ్రమానికి తరలింపు బన్సీలాల్పేట్, జనవరి 14: పని చేయలేక పోతున్నాడు.. పైగా మాట్లాడలేక పోతున్నాడు.. ఎవ్వరికీ ఏం చెప్పుకోలేడకున్నారో ఏమో.. ఇదే అద�
పరకాల మఠం, శ్రీరామనగరంలో ముగిసిన ఉత్సవాలు కల్యాణోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు పీర్జాదిగూడ/ శంషాబాద్, జనవరి 14: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీ గోదా రంగనాథుల కల్యాణ మహోత్సం పలు ఆలయాల్లో శుక�
పరిశీలనలో పారదర్శకత.. వెరిఫికేషన్లో వేగవంతం గరిష్ఠంగా నాలుగు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి వెనువెంటనే పాస్పోర్టుల జారీ జీరో పెండెన్సీతో దేశానికే ఆదర్శంగా సిటీ పోలీసులు పెండింగ్ జీరో సిటీ పరిధిలో పాస్�
ఆవిష్కరణలకు ఆహ్వానం టీ హబ్తో జెకె టెక్ ఒప్పందం 21న ‘కాన్ప్లుయెన్స్’ సమావేశం ఏఐ పురోగతికి మరిన్ని ప్రాజెక్టులు సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ అనుకూల వాతావరణాన్ని పెంపొందించడంపై టీ హ�
వైరస్ వేగంగా విస్తరిస్తున్నది.. జాగ్రత్తగా ఉండాలిఅభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్చిక్కడపల్లి, జనవరి 14 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కృషి �