రూ.15 లక్షలతో డ్రైనేజీ అభివృద్ధి పనులు కాలనీ వాసులు హర్షం పహాడీషరీఫ్, జనవరి 18: కాలనీలో పారుతున్న ఏండ్లనాటి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జల్పల్లి ము�
secunderabad club fire accident : అగ్నిప్రమాదంలో దగ్ధమైన సికింద్రాబాద్ క్లబ్ భవనంలో అగ్గి ఎక్కడ పుట్టింది? ఎలా ప్రమాదం జరిగింది? అనే విషయంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అయితే భవనం పూర్తిగా దెబ్బతినడంతో ఎప్పుడైనా
1972లో ప్రారంభమైన ‘బి’ రేడియో స్టేషన్ హైదరాబాద్, చెన్నై ‘బి’ రేడియో స్టేషన్లను మూసేసిన ఆలిండియా రేడియో దాదాపు 49 యేండ్లుగా విరాజిల్లిన రేడియో.. సిటీబ్యూరో, జనవరి 17(నమస్తే తెలంగాణ): ‘ఆకాశవాణి.. హైదరాబాద్ కేం�
ఫ్రంట్లైన్ వారియర్స్పై పంజా ఆర్టీసీలో రోజుకు సుమారు 50 మందికి పాజిటివ్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఫ్రంట్లైన్�
పదేండ్ల ప్రస్థానంలో విజయవంతంగా సేవలు 12కు పైగా ప్రాజెక్టులతో 3వేలకు పైగా కస్టమర్లకు చేరువ అందరికీ అందుబాటు ధరల్లో ఇండ్ల స్థలాలు యాదగిరిగుట్ట రూరల్, జనవరి 17: “శ్రీ లోగిళ్లు డెవలపర్స్.. రియల్ ఎస్టేట్ రంగ
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇ- కార్ల పోటీ పరుగుల పోటీలకు వేదిక కానున్న నగరం అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్ మంత్రి కేటీఆర్ను అభినందించిన ఆనంద్ మహీంద్రా మరింతగా పెరగనున్న బ్రాండ్ ఇమేజ్ ట్రాక్ల ఏర్పాటుక
రైఫిల్ షూటింగ్లో రాణిస్తున్న నగర విద్యార్థిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఒలింపిక్లోనైనా సత్తా చాటుతా సైదాబాద్, జనవరి 17:గురి చూసి కొట్టాలి. లక్ష్యాన్ని ఛేదించాలి. పతకాన్ని సాధించాలి. ఇవి తప్ప వేరే ధ్యా�
రూ.3కోట్లతో వైకుంఠధామాలు అభివృద్ధి ఆధునిక హంగులతో నిర్మాణ పనులు త్వరలో పనులు పూర్తి.. హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 17 : నాగారం మున్సిపాలిటీలోని నాలుగు వైకుంఠధామాలను రూ.3 �
మన్సూరాబాద్, జనవరి 17: నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉప్పల ఫౌండేషన్ ద్వారా చేయూతనిచ్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీన�
మన్సూరాబాద్, జనవరి 17: ఎల్బీనగర్ రింగ్రోడ్డులో జరుగుతున్న అండర్పాస్ రోడ్డు నిర్మాణం, రోడ్డు వెడల్పు పనులతో ఎల్బీనగర్ పీఎస్ కొంత మేరకు తొలగించాల్సిన వస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిర�
బన్సీలాల్పేట్, జనవరి 17 : బస్తీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని రామస్వామి కాంపౌండ్ బస్తీలోని శ్రీజగద�
చిక్కడపల్లి,జనవరి17: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 19న కార్మిక, కర్షక ఐక్యత దినంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడ