బన్సీలాల్పేట్, జనవరి 17 : బస్తీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని రామస్వామి కాంపౌండ్ బస్తీలోని శ్రీజగద�
చిక్కడపల్లి,జనవరి17: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 19న కార్మిక, కర్షక ఐక్యత దినంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడ
ఇబ్బందిపడుతున్న స్థానికులు, వాహనదారులు వెంటనే తొలగించాలని వేడుకోలు కేపీహెచ్బీ కాలనీ, జనవరి 17 : కేపీహెచ్బీ కాలనీ 2వ రోడ్డులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం పక్కన రోడ్డుపై షెటర్లను ఏర్పాటు చేస్తున్నా.. జీహెచ్
మియాపూర్, జనవరి 17 : ప్రజల సౌకర్యం కోసం చేపట్టే పనులలో జాప్యం చేసే గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇదే సమయంలో వారికి కేటాయించబడ్డ పనులను సకాలంలో పని చేస్తున్న గుత్�
విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వివిధ డివిజన్లలో అధికారులు, కార్పొరేటర్లతో కలిసి పర్యటన కొండాపూర్, జనవరి 17 :నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలిస్తూ వెంటనే శాశ్వత పరిష్కార దిశగా సంబ�
ఘట్కేసర్, జనవరి 17 : ఘట్కేసర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా పలు ప్రాంతాల్లో నిర్మించిన నిర్మాణాలను జేసీబీ సహాయంతో సోమవారం కూల్చివేశారు. పంచాయతీ
జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ మంచినీటి ట్యాంకు నిర్మాణానికి స్థల పరిశీలన పీర్జాదిగూడ, జనవరి 17: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ జాన
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష కుత్బుల్లాపూర్,జనవరి17: రాబోయే వర్షాకాలం నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు ఆదేశాలు జా
గోల్నాక, జనవరి 17: గతానికి భిన్నంగా సరికొత్త అందాలతో అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి పక్కా ప్రాణాళికతో ముందుకు సాగుతున్నామ�
నిరంతరం పర్యవేక్షిస్తున్నఇంజినీరింగ్ అధికారులు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేసేందుకు కృషి అబిడ్స్, డిసెంబర్ 17 : జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పద్నాల్గవ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన
పేదింటి మహిళల ఆనందం కందుకూరు, జనవరి 17: స్వరాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. పేదల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. కూతుళ�
సొంత వాహనాల్లో ప్యాసింజర్ ట్రిప్స్ సంక్రాంతికి తగ్గిన ట్యాక్సీవాలాల రైడ్స్ కుదేలవుతున్న క్యాబ్ అండ్ ట్రావెల్ రంగం నగరంలో 1.86 లక్షల మంది ట్యాక్సీ డ్రైవర్లు సిటీబ్యూరో, జనవరి 16 ( నమస్తే తెలంగాణ ) :నెంబ�
కొడుకుల ‘మత్తు’ అలవాట్లపై అమ్మల కలవరం.. పిల్లలను కాపాడాలని తల్లుల ఆవేదన.. కుటుంబం బాగుండాలని ఓ తండ్రి దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును తల్లి అల్లారుముద్దుగా పెంచుతుంది. అడిగినప్