బోయిన్పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు విద్యార్థులకు బహుమతులు అందజేసిన మర్రి , జక్కుల సికింద్రాబాద్, ఆగస్టు 22: విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తిని పెంపొం�
మార్కెట్ ధర కన్నా చౌకగా కూరగాయలు ఆరోగ్యపై శ్రద్ధతో తాజా సరుకు కొనేందుకు ప్రజల ఆసక్తి రైతులకు సైతం తప్పిన వ్యయ ప్రయాసాలు మహేశ్వరం, ఆగస్టు 21: రైతులు పండించిన కూరగాయలను వ్యవసాయ క్షేత్రాల వద్దనే అమ్ముకుంట�
పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతిని దేశమంతా వ్యాపించాలని కోరుకున్న గాంధీ సందేశాన్ని ఈతరానికి తెలియజె
ఔటర్ ప్రమాదాల్లో గోల్డెన్ అవర్లో ప్రాణాలు నిలుపుతున్న ట్రామాకేర్ సెంటర్లు ఇప్పటిదాకా 1767 మందికి చికిత్స అందించిన సెంటర్ల వైద్యులు, సిబ్బంది వాహనదారులకు అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ స�
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నాటించిన అధికారులు సండే ఫన్డేలో మరో 30వేల మొక్కలు ఉచితంగా పంపిణీ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్
శేరిలింగంపల్లి, ఆగస్టు 21: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శా
శిక్షకులే లక్ష్యంగా సైబర్మోసాలు తికమక పెడుతూ ఖాతాలు ఖాళీ అప్రమత్తతతో మోసాలకు చెక్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): మిలటరీ క్యాంప్లో మెడికల్ క్యాంప్ పెట్టాలి.. ఎంత ఖర్చవుతుందంటూ ఓ వైద్యుడికి ఫో�
పాక్షికంగా దగ్ధమైన బొలేరో, డీసీఎం వాహనాలు పెద్దమొత్తంలో ఆస్తినష్టం మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది దుండిగల్, ఆగస్టు 21 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ �
జూబ్లీహిల్స్,ఆగస్టు21: మండపాలలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిర్వాహకులు అనుమతి పత్రం తీసుకుని విగ్రహాలు ఏర్పాటుచేసుకోవాలని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి సూచించారు. 6 ఫీట్లకంటే ఎక్కువ ఎత్తున్న �
దుండిగల్, ఆగస్టు 21 : బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. దుండిగల్ మున్సిప�
దుండిగల్, ఆగస్టు 21 : పర్యావరణ పరిరక్షణకు మొ క్కల పెంపకం ఎంతో అవసరమని కుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జీడిమెట్ల డివిజన్, మీనాక్ష�
మాధవరం కృష్ణారావు ఘనంగా వనమహోత్సవం నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 21 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని.. మొక్కలు నాటి సంరక్షించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే �
ప్రతిరోజూ 149 కాలనీలు టార్గెట్ లార్వా నివారణకు 342 మంది సిబ్బంది చాంద్రాయణగుట్ట, ఆగస్టు 21 : దోమల నియంత్రణే లక్ష్యంగా మున్సిపల్ విభాగం మలేరియా అధికారులు ఒకే ఎంటామాలజీ.. ఒకే కాలనీ ప్రయోగంతో ముందుకు వెళ్తున్న�