బడంగ్పేట, ఆగస్టు 22: తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం కవి వానమామలై కూడా జీవించే ఉంటారని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మహాకవి డా
బండ్లగూడ/ శంషాబాద్ రూరల్, ఆగస్టు 22: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓమౌజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్, విజ్ఞాన్ కళాశాలల యా�
ఎల్బీ స్టేడియం ముగింపు వేడుకలకు తరలిన ప్రజాప్రతినిధులు, నేతలు పలు చోట్ల క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం మేడ్చల్ రూరల్ / మేడ్చల్ కలెక్టరేట్ / ఘట్కేసర్ / పీర్జాదిగూడ, ఆగస్టు 22 : నగరంలోని ఎల్�
అందుబాటులో మందులు, రక్త పరీక్షలు బస్తీ దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్యం షుగర్, బీపీ మాత్రలు, పిల్లలకు టీకాలు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పేదోడికి పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించేందుకు సర
హయత్నగర్, అగస్టు 22: శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా 3వ రోజు హయత్నగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ, హయత్నగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో �
మేడ్చల్లో నూతన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ప్రారంభించిన డీసీపీ శ్రీనివాస్రావు మేడ్చల్ రూరల్, ఆగస్టు 22 : ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావ�
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నిర్మాణ పనులకు శంకుస్థాపన మియాపూర్, ఆగస్టు 22 : ప్రజల సౌకర్యమే ధ్యేయంగా లక్షలాది నిధులు వెచ్చిస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మౌలిక వసతులు, అభి
దుండిగల్/జీడిమెట్ల, ఆగస్టు 22 : నగరంలోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు దుండిగల్ మున్సిపాలిటీ నుంచి భారీగా తరలివెళ్ల�
మాధవరం కృష్ణారావుపైపులైన్ పనులకు శంకుస్థాపన మూసాపేట, ఆగస్టు22: కూకట్పల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణార�
చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్పేట, ఆగస్టు 22: ఆడపిల్లల పెళ్లి చేసేందుకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి కింద లక్షా నూటపదహారు రూపాయలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆడపడచుల పెద్దన్న అని అంబర్
చిక్కడపల్లి, ఆగస్టు 22: సీఎం కేసీఆర్ విద్యకు పెద్ద పీట వేశారని జీహెచ్ఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బాగ్లింగంపల్లిలోని మైనారిటీ రెసిడెన్సియల్ బాలకల గురుకుల ప
సుందరయ్య పార్కులో రూ.42 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ చిక్కడపల్లి, ఆగస్టు 22: పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. బాగ్ల�
మెహిదీపట్నం, ఆగస్టు 22 : ప్రజలకు అభివృద్ధిని అందించి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం నాంపల్లి ఎమ
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శామీర్పేట, ఆగస్టు 22 : గ్రామాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఇది తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్ల�