వివిధ అంశాల పట్ల జ్ఞానాన్ని పెంపొందించడంలో ఫొటోగ్రఫీ దశాబ్దాలుగా మనకు ఎంతో దోహదపడిందని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య, సమాచార సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
ప్రజలకు సేవలందించడంలో పోలీసులకు సహకరించే సాధారణ పౌరుల సేవలను గుర్తించి వారికి తగిన రివార్డులు అందజేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
అందరి సహకారంతో గణేశ్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ అన్నారు.
కేం ద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కా ర్ పాలనను అంతం చేసేందుకు బలమై న పోరాటాలు కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 22: రానున్న పాతికేళ్లలో విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా స
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ రవీంద్రభారతి, ఆగస్టు 22: ఓసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఓసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24న చేపట్టిన ఛలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్న�
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హిమాయత్నగర్, ఆగస్టు 22: సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శమని నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ అన్నారు. ర�
రియాక్టర్ పేలడంతో ఎగిసిపడిన మంటలు ఏడుగురు కార్మికులకు గాయాలు ముగ్గురి పరిస్థితి విషమం పది ద్విచక్రవాహనాలు దగ్ధం సుమారు రూ.12 కోట్ల ఆస్తి నష్టం జీడిమెట్ల, ఆగస్టు 22: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని �
హైదరాబాద్తో పాటు ఇతర రాష్ర్టాలకు సరఫరా అంత్రరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ పోలీసులు రూ. 1.3 కోట్ల విలువైన 590 కిలోల గంజాయి స్వాధీనం సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కూరగాయల మాటున గంజాయి స్మగ్ల
ఉదయం ఆరు నుంచే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలి అధిక డబ్బులు డిమాండ్ చేసినా వాహన డిజైన్ మార్చినా చర్యలు స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగునకు జీహెచ్ఎంసీ సరికొత్త ఎత్తుగడ వార్డుల వారీగా సమీక్ష.. కార్పొరేటర్ల
గాంధీలో తొలిసారిగా నిర్వహణ రూ.15 లక్షల ఖరీదైన శస్త్రచికిత్స ఉచితం అభినందించిన మంత్రి హరీశ్రావు సిటీబ్యూరో, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో మొట్ట మొదటిసారిగా వినికిడి సమస్యను అధిగమించే ‘కాక్లియర
పాతనగరంలో అందుబాటులోకి మరో పై వంతెన రూ.45.79 కోట్ల వ్యయంతో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ నిర్మాణం నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్ నుంచి శంషాబాద్కు ప్రయాణం మరింత సులభం సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస�