మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, ఆగస్టు 24 : టీఆర్ఎస్ సర్కార్ హయాం లో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి తలసాని
నూతనంగా రోడ్లు ఏర్పాటు రూ. 3.5 కోట్లతో అభివృద్ధి పనులు సైదాబాద్, ఆగస్టు 24 : ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్లు కొత్త శోభ సంతరించుకోన్నాయి. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో పూర్తిగా దెబ్బతిని గుంతలు�
మణికొండ, ఆగస్టు 24: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి మండల నాయకులు హాజరుకావాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కోరారు. బుధవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండిపేట్ మండలం, మణికొ�
చంపాపేట, ఆగస్టు 24: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. చంపాపేట డివిజన్ పరిధి కటికోనికుంటల
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో ముందుకు.. ‘మల్కాజిగిరి’లో 6,608మందికి పింఛన్లు మంజూరు రాజకీయాలకు అతీతంగా అన్ని డివిజన్లు అభివృద్ధి మౌలాలి డివిజన్ అభివృద్ధికి రూ.8కోట్లు ఎమ్మెల్యే మైనంపల్లి గౌతంనగర�
మతవిద్వేష వ్యాఖ్యలు చేయడం.. రెచ్చగొట్టడం.. ఆ తర్వాత నానా హంగామా చేయడం.. తద్వారా రాజకీయ లబ్ధి పొందడం..ఆది నుంచి బీజేపీ అవలంబిస్తున్న ఆచారం..ఏదో విధంగా లాభపడాలనే పన్నాగం..
చదువు మానేసిన వారిని, ఫెయిల్ అయిన వారిని ఎంచుకొని వారి నుంచి లక్షలు దండుకొని ఫొటో షాప్లో యూనివర్సిటీల పేరుతో తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లను అంటగడుతున్న
ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..