కీసర, ఆగస్టు 20 : చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి వెన్నతో పాటు వివిధ రకాల ప్రసాదాలు సమర్పించారు. అనంతరం భక్తుల�
ఐటీ కంపెనీల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా హైదరాబాద్ మారింది. ఒకవైపు కొత్త కంపెనీలు ఏర్పాటవుతుండగా, ఇప్పటికే కార్యకలాపాలను నిర్వహిస్తున్న కంపెనీలు సైతం మరింతగా విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి.
హైదరాబాద్కు నలువైపులా అత్యాధునిక వసతులతో కూడిన నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జరిగిన క్యాబినెట్ బేటీలో మరో రెండు ఆరోగ్య టవర్లను నిర్మించేందుకు నిర్ణయం తీ
తెలంగాణ నాడు ఎండిన పొలాలతో సతమతమైతే.., నేడు నిండిన చెరువులతో పచ్చని పైర్లతో పరవశించిపోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.
వజ్రోత్సవాల్లో భాగంగా అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో అమీర్పేట్ ప్రభుత్వ దవాఖానలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సనత్నగర్ కార్పొ�
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాలన్ని ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. అదేవిధంగా ఆలయాల్లో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కేసుల ఛేదనలో టాస్క్ఫోర్స్ పోలీసుల పనితీరు భేష్ అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
హైదరాబాద్ నగర తొలి మేయర్గా నగర అభివృద్ధికి, ముదిరాజ్ల ఐక్యత కోసం కృషి చేసిన కొరివి కృష్ణస్వామి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఎక్సైజ్
శిశువిహార్లో ఆశ్రయం పొందుతూ.. తల్లిందండ్రుల ప్రేమకు నోచుకోని చిన్నారులను చూసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ చలించిపోయారు. పిల్లల పరిస్థితిని కళ్లారా చూసిన ఆయన ఒక దశలో కంటతడి పెట్టుకొన్నా�
ఎల్బీ స్టేడియంలో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.