కవాడిగూడ, ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను తెలియజేసేందుకే ప్రభుత్వం జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం కవాడిగూడ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అభివృద్ధికి రూ. 70 కోట్లు నియోజకవర్గానికి రూ. 10 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఒక్క రోజులోనే జీవో జారీ చేస్తానని హామీ హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ�
టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సదస్సులో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు టాస్క్తో టెల�
ఐటీ ప్రతినిధులతో చర్చిస్తున్నాం ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): నగరంలో ఐటీ సంస్థల కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే జరిగేలా ఆయా కంపెనీల ప్రత
ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 17: తెలంగాణ ప్రభు త్వం కళాకారులకు అండగా ఉంటున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం అన్నారు. సింగిడి సాంస్కృతిక సంస్థ, తెలంగాణ భ�
కన్జ్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనంత్ శర్మ ఖైరతాబాద్, ఆగస్టు 17 : వినియోగదారులు తమ హక్కులను విధిగా తెలుసుకోవాలని కన్జ్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డా
డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ సుల్తాన్బజార్, ఆగస్టు 17: వక్ఫ్బోర్డులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ
రవీంద్రభారతి, ఆగస్టు 17: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రవీంద్రభారతి�
సిబ్బందికి సీపీ సీవీ ఆనంద్ సూచన సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతలకు భంగం కలుగకుండా, ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు జరిగేలా క్షేత్ర స్థాయి నుంచి సిబ్బంది సిద్ధం కావాలని సీపీ సీవీ ఆనంద
అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారుడి అరెస్టు రూ.లక్ష విలువైన సరుకు స్వాధీనం అడ్డగుట్ట, ఆగస్టు 17 : గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర సరఫరాదారుడిని ఉస్మానియా వర్సిటీ పోలీసులు అరెస్టు చేశ�
30 సర్కిళ్లలో 1808 మంది రక్తదానం గ్రేటర్లో విజయవంతమైన శిబిరాలు సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రక్తదాన శ
రక్తదానం చేసిన పోగ్రాం అధికారి రాంకుమార్ మేడ్చల్ రూరల్, ఆగస్టు 17: వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, గుండ్లపోచంపల్లిలో బుధవారం రక్తదాన శిబిరాలు నిర్�
ఆయన జీవితం ఎందరికో ఆదర్శం స్వాతంత్య్ర సమరంలో గాంధీ పాత్ర మహోన్నతం జాతిపిత విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, ఆగస్టు 17: భారతదేశ స్వాతంత్య్ర సమరంలో మహాత్మాగాంధీ పాత్�
వజ్రోత్సవాల్లో రక్తదాన శిబిరం ఏరియా దవాఖానలో రక్తదానం చేసిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వనస్థలిపురం, ఆగస్టు 17: స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశా�
మేడ్చల్- మల్కాజిగిరి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు గులాబీ మయంగా మారిన రోడ్లు శామీర్పేట/